Addagudur

చిర్రగూడూర్ లో అన్నదానం నిర్వహించిన యంగ్ &డైనమిక్

Submitted by sudhakar on Sat, 10/09/2022 - 12:33

అడ్డగూడూర్ సెప్టెంబర్ 9 (ప్రజా జ్యోతి)  అడ్డ గూడూరు మండలం చిర్ర గూడూరు గ్రామంలో  యంగ్& డైనమిక్ యూత్ అసోసియేషన్  ఆధ్వర్యంలో   అన్నదాన  కార్యక్రమం ఏర్పాటు  చేశారు శుక్రవారం చిర్ర గూడూర్ గ్రామ పరిధిలో ప్రతిష్టించిన గణపతి విగ్రహాన్ని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు వారు ఈ సందర్భంగా మాట్లాడుతూ ఈ నిమజ్జనం సందర్భంగా పూజ కు వచ్చే భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా అదేవిధంగా నిమజ్జనం ప్రశాంతంగా జరుపుకోవాలని తెలిపారు.

సీఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే డాక్టర్ గాదరి కిషోర్ కుమార్

Submitted by sudhakar on Sat, 10/09/2022 - 11:23

అడ్డగూడూర్ సెప్టెంబర్ 8 ( ప్రజా జ్యోతి )  అడ్డగూడూరు మండలం మంగమ్మ గూడెం గ్రామంలో బాలికల గురుకుల పాఠశాలలో స్వచ్ఛ గురుకులం లో భాగంగా హరితహారం లో మొక్కలు నాటి, వంటగది ని పరిశీలించి, విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారుతదనంతరం ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి మంజూరైన CMRF చెక్కులను పంపిణీ చేసి, దళిత బంధు పథకం ద్వారా మంజూరైన వాహనాన్ని తుంగతుర్తి శాసనసభ్యుడు డాక్టర్ గాదరి కిషోర్ కుమార్ ప్రారంభించారు  తదనంతరం అడ్డ గూడూరు మండలం డి రేపాక గ్రామానికి చెందిన మార్కెట్ కమిటీ డైరెక్టర్ కంచర్ల చలపతి రెడ్డి భార్య కంచర్ల విజయలక్ష్మి దశ  దిన కర్మ కార్యక్రమంలో పాల్గొని అనంతరం కంచన పల్లి గ్రామంలో ట

కూరాకులలక్ష్మికిపూలమాలేసి నివాళులర్పించిన తెరాస మండల నాయకులు

Submitted by sudhakar on Thu, 08/09/2022 - 16:46

అడ్డగూడూర్ సెప్టెంబర్ 8( ప్రజా జ్యోతి )  అడ్డగూడూరు మండల మాజీ సర్పంచ్ కురాకుల లక్ష్మీ  అనారోగ్య కారణంగా చనిపోయారు వారి పార్థివదేహానికి పూలమాలవేసి నివాళులర్పించిన అడ్డగూడూరు మండల ఎంపిపి దర్శన అంజయ్య, జెడ్పిటిసి శ్రీ రాములజ్యోతి అయోధ్య మండల పార్టీ అధ్యక్షుడు కొమ్మిడి ప్రభాకర్ రెడ్డి మాజీ మార్కెట్ చైర్మన్ తీపి రెడ్డి మెగా రెడ్డి zp కో ఆప్షన్ సభ్యులు గుండిగా జోసెప్,మార్కెట్ కమిటీ మాజీ డైరెక్టర్ పూలపేల్లి జనార్దన్ రెడ్డి, ఉప సర్పంచ్ ల పోరం మండల అధ్యక్షులు వడకల రణధీర్ రెడ్డి, వార్డు సభ్యులు బైరెడ్డి నర్సిరెడ్డి,కరుణ పురుషోత్తం రెడ్డి, అడ్డ గూడూరు మండలం ముఖ్య నాయకులు బాలెంల విద్యా

చిర్ర గూడూర్ లో ఘనంగా వినాయకుని నిమజ్జనం

Submitted by sudhakar on Tue, 06/09/2022 - 11:45
  •  నిమజ్జనం లో పాల్గొన్న మాజీ పిఎసిఎస్ చైర్మన్ చిత్తలూరి హనుమంతరావు

 అడ్డగూడూర్ సెప్టెంబర్ 5  ( ప్రజా జ్యోతి ) అడ్డ గూడూరు మండల పరిధిలోని చిర్ర గూడూర్ గ్రామంలో వినాయక నిమజ్జన కార్యక్రమం ఘనంగా నిర్వహించడం జరిగింది గ్రామంలోని యువకులు పెద్దలు కలిసి గణపతి పప్పా మోరియా అని సంబరాలు రిబ్బన్లు కట్టుకొని టపాసులు కకాల్చుకుంటూ కోలాటాలతో ఊరేగింపుగా నిమజ్జనం చేయడం జరిగింది.

అడ్డగూడూరు గురుకులాన్ని స్వచ్ఛ గురుకులంగా తీర్చిదిద్దే కార్యక్రమం

Submitted by sudhakar on Tue, 06/09/2022 - 11:40

 అడ్డగూడూరు సెప్టెంబర్ 5( ప్రజా జ్యోతి న్యూస్) అడ్డగూడూర్ గురుకు లాని  స్వచ్ఛ గురుకులం గా తీర్చిదిద్దేకార్యక్రమ ప్రారంభోత్సవంలో భాగంగా సెక్రటరీ  ఆదేశాల మేరకు ఆరోగ్యకరమైన పరిశుభ్రమైన గురుకుల విద్యాలయంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా ఈరోజు స్వచ్ఛ గురుకులం అడ్డగూడూరు  తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో మొదటి రోజు కార్యక్రమముగా పాఠశాల ఆవరణను శుభ్రం చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో రీజినల్ కోఆర్డినేటర్ రజిని, ప్రిన్సిపల్ రూప సర్పంచ్ త్రివేణి ఎంపీపీ అంజయ్య ఎంపిటిసి భారతమ్మ పేరెంట్స్ ఉపాధ్యాయులు బోధనేతర సిబ్బంది మరియు విద్యార్థినిలు పాల్గొన్నారు

విజయలక్ష్మికి ప్రగాఢ సానుభూతి తెలిపిన ఇటుకల చిరంజీవి

Submitted by Mdrafiq on Tue, 30/08/2022 - 10:42

అడ్డగూడూరు ఆగస్టు 29( ప్రజా జ్యోతి న్యూస్ )

అడ్డగూడూరు మండలం రాపాక"డి"గ్రామానికి చెందిన మోత్కూర్ మార్కెట్ కమిటీ డైరెక్టర్ గ్రామ మాజీ సర్పంచ్ కంచర్ల చలపతి రెడ్డి గారి సతీమణి కంచర్ల విజయలక్ష్మి ఆదివారం రోజు గుండెపోటు రావడంతో సికింద్రాబాద్ యశోద హాస్పిటల్ కు తీసుకెళ్లారు చికిత్స పొందుతూ సోమవారం 11:30 కు మరణించారు.

ఈ విషయం తెలుసుకున్న మెర్సీ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ చైర్మన్ ఇటికాల చిరంజీవి హుటాహుటిన హాస్పిటల్ కు చేరుకొని చలపతి రెడ్డి నీ  పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలియజేయడం జరిగింది వైస్ ఎంపీపీ దైదా పురుషోత్తం రెడ్డి తదితరులు పాల్గొన్నారు