Gurrampode

చిన్నారులను ఆశీర్వదించిన తెరాస మైనారిటీ సెల్ ప్రధాన కార్యదర్శి షేక్ జాకీర్

Submitted by Sathish Kammampati on Sat, 03/09/2022 - 12:34

గుర్రంపోడ్:సెప్టెంబర్ 02(ప్రజా జ్యోతి)గుర్రంపోడు మండలకేంద్రంలో శుక్రవారం జరిగిన పోలేపల్లి నాగులు కుమార్తెల నూతన పట్టు వస్త్రాలంకరణ మహోత్సవ కార్యక్రమానికి మండల తెరాస మైనారిటీ సెల్ ప్రధాన కార్యదర్శి షేక్ జాకీర్ హాజరై చిన్నారులను ఆశీర్వదించి శుభాశీస్సులు అందజేశారు.ఈ కార్యక్రమంలో పోలేపల్లి సైదులు,రావుల వెంకటేశ్వర్లు గౌడ్,రావుల సైదులు గౌడ్,వడ్డేగోని రాంబాబు గౌడ్,వడ్డేగోని మల్లేష్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు