ఎమ్మెల్యే రాజయ్యను కలిసిన చిల్పూర్ మండల ప్రజా ప్రతినిధులు
స్టేషన్ ఘనపూర్, (చిల్పూర్ ) సెప్టెంబర్ 11 ప్రజా జ్యోతి:- చిల్పూర్ మండలం మల్కాపూర్ గ్రామానికి చెందిన పలువురు ప్రజా ప్రతినిధులు ఆదివారం హన్మకొండలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం నందు పలువురు నాయకులు చిల్పూర్ మండల పార్టీ సమన్వయకర్త పోలేపల్లి రంజిత్ రెడ్డి ఆధ్వర్యంలో తెలంగాణ తొలి మాజీ ఉపముఖ్యమంత్రి , ఎమ్మెల్యే డాక్టర్ తాటికొండ రాజయ్య మార్యదపూర్వకంగా కలిశారు. అనంతరం ఎమ్మెల్యే ను శాలువాతో సన్మానించారు.