గిరిజనులకు 10శాతం రిజర్వేషన్ ప్రకటనపై సీఎం చిత్రపటానికి పాలాభిషేకం
గూడూరు సెప్టెంబర్ 18 (ప్రజా జ్యోతి): నిన్న శనివారం తెలంగాణ నిజాం పరిపాలన నుండి విముక్తి పొందిన సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ఘనంగా తెలంగాణ జాతీయ సమైక్యత వజ్రోత్సవ వేడుకలు నిర్వహించింది. సందర్భంగా హైదరాబాదులో గిరిజన భవన్ కార్యక్రమంలో పాల్గొన్న సీఎం కేసీఆర్ గిరిజనులకు 10 శాతం రిజర్వేషన్ ఇస్తామన్న ప్రకటనపై జిల్లా వ్యాప్తంగా గిరిజనుల్లో హర్షాతిరేకాలు వెలిబుచ్చుతున్నారు.