బచ్చన్నపేట

బచ్చన్నపేట మండలం లో పద్మశాలి సంఘం నాయకుల ఆధ్వర్యంలో ర్యాలీ

Submitted by narmeta srinivas on Mon, 24/10/2022 - 19:50

మోదీజి చేనేత వస్త్రాలపై  జీఎస్టీ నీ ఎత్తి వేయండి

పోస్ట్ కార్డు ద్వారా తమ గోస ను రాసి పంపిన చేనేత కార్మికులు

బచ్చన్నపేట, అక్టోబర్ 24 ప్రజా జ్యోతి : జనగామ జిల్లా బచ్చన్నపేట మండలం గోపాల్ నగర్ గ్రామంలో (చేనేత) పద్మశాలి  సంఘం నాయకుల ఆధ్వర్యంలో  చేనేత వస్త్రాలపై జిఎస్టి ఎత్తివేయాలని కోరుతూ ప్రధానమంత్రి మోదీ కి 500 లెటర్లు రాసి గోపాల్ నగర్ గ్రామంలో ర్యాలీగా తిరుగుతూ గ్రామపంచాయతీ వద్ద మీడియా సమావేశం నిర్వహించారు.