తుంగతుర్తి సెప్టెంబర్ 18 (ప్రజాజ్యోతి)//. తుంగతుర్తి మండల పరిధిలోని కొత్తగూడెం గ్రామానికి చెందిన సాక్షి దినపత్రిక సీనియర్ పాత్రికేయులు వర్దేల్లి వీరమల్లు తల్లి మల్లమ్మ, తుంగతుర్తి మండల కేంద్రానికి చెందిన హోంగార్డు కటకం రవి తండ్రి పోతులూరయ్య గార్లు ఆదివారం ఉదయం తమ స్వగ్రామాలలో అనారోగ్యంతో మృతిచెందారు. కాగా టిఆర్ఎస్ మండల నాయకులు మృతుల కుటుంబ సభ్యులను పరామర్శించి తమ సంతాపం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి నల్లగొండ జిల్లా డిసిసిబి డైరెక్టర్ గుడిపాటి సైదులు, టిఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షులు తాటికొండ సీతయ్య, ప్రధాన కార్యదర్శి కటకం వెంకటేశ్వర్లు, కొత్తగూడెం గ్రామ సర్పంచ్ నకిరేకంటి విజయ్, ఎంపీటీసీ చెరుకు సృజన పరమేష్, గోపగాని శ్రీను,మల్లెపాక వెంకన్న, ఆకారపు భాస్కర్, జలంధర్,తడకమల్ల రవికుమార్, బొంకూరు జలంధర్, తదితరులున్నారు.
- హోమ్
-
తెలంగాణ
- భువనగిరి
- వాజేడు
- జనగావ్
- నారాయణ్ పేట్
- పెద్దపల్లి జిల్లా
- అదిలాబాద్
- ఆసిఫాబాద్
- భద్రాద్రి
- భద్రాద్రి కొత్తగూడెం
- హైదరాబాద్
- జగిత్యాల్
- జనగావ్
- జయశంకర్ భూపాలపల్లి
- జోగులాంబ గద్వాల్
- కామా రెడ్డి
- కరీంనగర్
- కరీంనగర్
- కొమరం భీమ్
- మహబూబాబాద్
- మహబూబ్ నగర్
- మంచిర్యాల్
- మెదక్
- మేడ్చల్
- నాగర్ కర్నూల్
-
నల్గొండ
- నిర్మల్
- నిజామాబాద్
- పెద్దపల్లి
- సూర్యాపేట్
- రాజన్న సిరిసిల్ల
- రంగారెడ్డి
- సంగారెడ్డి
- సిద్ధిపేట్
- వికారాబాద్
- వనపర్తి
- వరంగల్
- వరంగల్ రూరల్
- వరంగల్ అర్బన్
- యాదాద్రి భువనగిరి
- వార్తలు
- రాజకీయాలు
- సినిమా
- జాతీయ వార్తలు
- గ్యాలరీలు
- వీడియోలు
- ఆంధ్రప్రదేశ్