సెప్టెంబర్ 17 ప్రజా జ్యోతి. తెలంగాణ సమాజం నిజాం కబంధహస్తాల నుండి విమోచన పొందిన రోజు సెప్టెంబర్ 17 అని అల్లాపురం సర్పంచ్ కొలను శ్రీనివాస్ రెడ్డి అన్నారు. తెలంగాణ జాతీయ సమైక్యత వజ్రోత్సవ దినోత్సవం సందర్భంగా శనివారం అల్లాపురం గ్రామపంచాయతీ ఆవరణంలో సర్పంచ్ కొలను శ్రీనివాస్ రెడ్డి జాతీయ పథకాన్ని ఎగరవేశారు. జాతీయ సమైక్య దినోత్సవ వేడుకల ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఈ కార్యక్రమంలో వార్డు మెంబర్ రాసాల నాగరాజు, పంచాయతీ కార్యదర్శి రజిత, టిఆర్ఎస్ గ్రామ శాఖ అధ్యక్షుడు రామ్ రెడ్డి ఆశ వర్కర్ అమృత అంగన్వాడి ఉపాధ్యాయురాలు దివ్య కారోబార్ వల్లపు సాయి రాసాల యాదయ్య భూతం నరసింహ యంజాల వెంకయ్య, విద్యార్థినీ విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
- హోమ్
-
తెలంగాణ
- భువనగిరి
- వాజేడు
- జనగావ్
- నారాయణ్ పేట్
- పెద్దపల్లి జిల్లా
- అదిలాబాద్
- ఆసిఫాబాద్
- భద్రాద్రి
- భద్రాద్రి కొత్తగూడెం
- హైదరాబాద్
- జగిత్యాల్
- జనగావ్
- జయశంకర్ భూపాలపల్లి
- జోగులాంబ గద్వాల్
- కామా రెడ్డి
- కరీంనగర్
- కరీంనగర్
- కొమరం భీమ్
- మహబూబాబాద్
- మహబూబ్ నగర్
- మంచిర్యాల్
- మెదక్
- మేడ్చల్
- నాగర్ కర్నూల్
-
నల్గొండ
- నిర్మల్
- నిజామాబాద్
- పెద్దపల్లి
- సూర్యాపేట్
- రాజన్న సిరిసిల్ల
- రంగారెడ్డి
- సంగారెడ్డి
- సిద్ధిపేట్
- వికారాబాద్
- వనపర్తి
- వరంగల్
- వరంగల్ రూరల్
- వరంగల్ అర్బన్
- యాదాద్రి భువనగిరి
- వార్తలు
- రాజకీయాలు
- సినిమా
- జాతీయ వార్తలు
- గ్యాలరీలు
- వీడియోలు
- ఆంధ్రప్రదేశ్