మహబూబ్ నగర్

సెప్టెంబర్ 15న జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవం నిర్వహించాలి

Submitted by Kramakanthreddy on Tue, 13/09/2022 - 10:09
  • జిల్లా కలెక్టర్ ఎస్ వెంకట రావు

మహబూబ్నగర్, సెప్టెంబర్ 12 (ప్రజాజ్యోతి ప్రతినిధి) :  ఒకటి నుండి 19 సంవత్సరాల వయసు కలిగిన పిల్లల్లో నులిపురుగుల నివారణకు గాను ఈ నెల 15న “జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవం” నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ ఎస్.

పార్లమెంటు స్థాయిలో పార్టీ బలోపేతానికి కృషి చేస్తా

Submitted by Kramakanthreddy on Sat, 10/09/2022 - 16:37

మహబూబ్నగర్ పార్లమెంట్ కన్వీనర్
డీకే ఆర్ పవన్ కుమార్ రెడ్డి

మద్వార్ లో ఘనంగా గణేష్ నిమజ్జనం

Submitted by sridhar on Tue, 06/09/2022 - 10:39
  • భక్తిశ్రద్ధలతో, భజనలతో విగ్రహాల తరలింపు
  • స్వామివారి లడ్డూ ప్రసాదానికి వేలం పాటలో పోటా పోటీ

మక్తల్, సెప్టెంబర్ 5, ( ప్రజా జ్యోతి న్యూస్) మండల పరిధిలోని మాధవరం గ్రామంలో ఆ దేవదేవుడైన విగ్నేశ్వరుని ఐదు రోజుల పాటు గ్రామస్తులు వీధి వీధిలో ప్రతిష్టించిన స్వామిని భక్తితో భజనతో నైవేద్యాన్ని సమర్పించి కొలిచారు. అనంతరం స్వామి వారిని నిమజ్జనానికి తరలిస్తున్న సందర్భంలో గణేష్ ల ముందు భక్తి పాటలతో భజనలతో స్వామి వారిని కొలుస్తూ నిమజ్జనం చేశారు.

లడ్డు వేలం పాటలో పోటాపోటీ

ప్రజావాణి ఫిర్యాదులకు అధికారులు తక్షణం స్పందించాలి

Submitted by narsimlu on Tue, 06/09/2022 - 09:59
  • గణేష్ నిమజ్జనంలో భాగంగా చిన్న చిన్న వినాయకులను మహబూబ్ నగర్ చుట్టుపక్కల చెరువులలో నిమజ్జనం చేయకుండా బీచుపల్లికి వెల్లే లారీలలో అందించాలి
  • జిల్లా కలెక్టర్ ఎస్. వెంకటరావు.

మహబూబ్ నగర్ ప్రజా జ్యోతి బ్యూరో సెప్టెంబర్ 05: ప్రజావాణి ద్వారా స్వీకరించిన ఫిర్యాదులకు అత్యంత ప్రాధాన్యతనిచ్చి ఎప్పటికప్పుడే పరిష్కరించేందుకు జిల్లా అధికారులు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ఎస్. వెంకటరావు అన్నారు.

ఇన్సూరెన్స్ రంగంపై జి ఎస్ టీ రద్దు చెయ్యాలి

Submitted by sridhar on Mon, 05/09/2022 - 16:09
  • పాలసీ దారులకు ఇచ్చే బోనస్ పెంచుతూ , బాండ్స్ పై ఇచ్చే లోన్స్ వడ్డీ రేటు తెగ్గించాలి"
  • ఏజెంట్ సమస్యలు వెంటనే పరిష్కరించాలని ఏజెంట్స్ రెస్ట్ డే :
  • లైఫ్ ఇన్సూరెన్స్ ఏజెంట్స్ ఫెడరేషన్ అఫ్ ఇండియా

మహబూబ్నగర్ , సెప్టెంబర్ 5 ( ప్రజా జ్యోతి న్యూస్) : పాలసీలపై విధించిన జిఎస్టి ని వెంటనే తొలగించాలని, ఏజెంట్ సమస్యలు త్వరితగతిన పరిష్కరించాలని, ఎల్ ఐ సి ఏజెంట్ల హక్కులు కాల రాస్తే సహించేది లేదని లైఫ్ ఇన్సూరెన్స్ ఏజెంట్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా అధ్యక్షులు సింగారపు శ్రీనివాసులు ప్రభుత్వాన్ని హెచ్చరించారు .

గురువును మించిన దైవమున్నదా

Submitted by narsimlu on Mon, 05/09/2022 - 15:23
  • విద్యార్థులు గురువులను సన్మానించి గురుభక్తిని చాటుకుంటున్నారు.
  • పాఠశాలలో ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవం వేడుకలు.
  • డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గురువులకే గురువు.
  • గురువుకు ఉండాల్సిన లక్షణాలు, గురువు గొప్పదనం గురించి స్కాంద పురాణంలో వివరించారు. 
  • ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలలో ఘనంగా గురుపూజ దినోత్సవం.

మహబూబ్ నగర్ ప్రజా జ్యోతి బ్యూరో సెప్టెంబర్ 05: ఉమ్మడి పాలమూరు జిల్లాలో డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ పుట్టినరోజు ను గురుపూజ దినోత్సవం గా ఉపాధ్యాయ దినోత్సవం గా ఘనంగా విద్యార్థులు ఉపాధ్యాయులు ఆయా పాఠశాలల్లో నిర్వహించారు గురువు అంటే ఎల

కాలరాత్రిలో కాసుల వేట

Submitted by sridhar on Mon, 05/09/2022 - 13:00
  • అర్ధరాత్రి పెట్రేగిపోతున్న ఇసుక మాఫియా
  • రా కొండ టు పాలమూరు అక్రమ రవాణా
  • బండ్రవల్లి వాగులు చెర బట్టారు
  • టిప్పర్ కు 20000 భారత్ బెంజ్ కు 35000
  • రీచ్ లకు అనుమతి లేకపోవడంతో వాగులపై రెచ్చిపోతున్న ఇసుకాసురులు
  • అధికారులతో కలిసి దోపిడీకి తెగబడిన వైనం
  • చేతులెత్తేసిన చెక్పోస్ట్ పోలీసులు
  • కళ్ళు మూసుకున్న అధికారులు
  • లక్షలు గడుస్తున్న ఇసుక వ్యాపారస్తులు

మహబూబ్నగర్ ప్రతినిధి ప్రజా జ్యోతి న్యూస్  సెప్టెంబర్ 4 

మాజీ ఎమ్మెల్సీ జగదీశ్వర్ రెడ్డికి ఘన నివాళి

Submitted by sridhar on Mon, 05/09/2022 - 10:52

మహబూబ్నగర్, సెప్టెంబర్ 4 (ప్రజా జ్యోతి న్యూస్):
జిల్లా కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆదివారం మాజీ ఎమ్మెల్సీ ఎస్ జగదీశ్వర్ రెడ్డి వర్ధంతి నిర్వహించారు. ఈ సందర్భంగా జగదీశ్వర్ రెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. పలువురు కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ జగదీశ్వర్ రెడ్డి ఎమ్మెల్సీగా జిల్లా అభివృద్ధికి ఎంతో కృషి చేశారని అన్నారు. సీనియర్ కాంగ్రెస్ నాయకుడిగా, డిసిసి అధ్యక్షుడిగా పార్టీ ప్రతిష్ట కోసం పాటుపడ్డారని అన్నారు.

"నిర్లక్ష్యం కారణంగా సంభవించే ప్రమాదాల తీవ్రత ఎక్కువ" "మైనర్లకు వాహనాలు నడిపేందుకు ఇస్తే శిక్ష తప్పదు"

Submitted by Ashok Kumar on Sat, 03/09/2022 - 16:18
  • జిల్లా న్యాయసేవ అధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి సంధ్యారాణి
  • జిల్లాలు 18 వేల ఆటోలు ఉండగా 4 వేల ఆటోలకు మాత్రమే ఫిట్నెస్ ఉండడం చాలా బాధాకరం
  • మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ నరేష్
  • "ట్రాఫిక్ నియమాలు రోడ్డు భద్రత పాటిస్తే 90% ప్రమాదాలు నివారించవచ్చు"
  •  ట్రాఫిక్ సిఐ అశోక్ కుమార్ గౌడ్

మహబూబ్ నగర్, సెప్టెంబర్ 3( ప్రజా జ్యోతి న్యూస్): వాహనాన్ని డ్రైవర్ నిర్లక్ష్యంగా నడిపితే సంభవించే ప్రమాదాల తీవ్రత ఎక్కువగా ఉంటుందని, ట్రాఫిక్ నిబంధనలు పాటించి ప్రమాదాల నివారణకు ప్రతి ఒక్కరు బాధ్యతగా కృషి చేయాలని జిల్లా న్యాయసేవ అధికార సం

రాజన్న బిడ్డగా నన్ను ఆశీర్వదించండి.

Submitted by Ashok Kumar on Sat, 03/09/2022 - 11:02
  • ప్రజా ప్రస్థానం పాదయాత్రలో వైఎస్ షర్మిల.
  • అచ్చంపేటకు చేరుకున్న పాదయాత్ర.

అచ్చంపేట సెప్టెంబర్ 2. ప్రజా జ్యోతి.