సెప్టెంబర్ 15న జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవం నిర్వహించాలి
- జిల్లా కలెక్టర్ ఎస్ వెంకట రావు
మహబూబ్నగర్, సెప్టెంబర్ 12 (ప్రజాజ్యోతి ప్రతినిధి) : ఒకటి నుండి 19 సంవత్సరాల వయసు కలిగిన పిల్లల్లో నులిపురుగుల నివారణకు గాను ఈ నెల 15న “జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవం” నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ ఎస్.