అచ్చంపేట సెప్టెంబర్ 26 ప్రజా జ్యోతి. .. ప్రభుత్వం ఐసిడిఎస్ ద్వారా అందిస్తున్న పోషక అభియాన్ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని బల్మూర్.ఎంపీపీ అరుణ నరసింహారావు అన్నారు సోమవారం బల్మూర్ రైతు వేదికలో ఐసిడిఎస్ ఆధ్వర్యంలో నిర్వహించిన పోషక అభియాన్ వృద్ధులకు అవగాహన కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా పాల్గొని ఆమె మాట్లాడారు సెప్టెంబర్ ఒకటి నుంచి 30వ తేదీ వరకు నిర్వహిస్తున్న పోషక అభియాన్ కార్యక్రమంలో భాగంగా తల్లులకు పౌష్టికాహారం పంపిణీ గర్భిణీలకు శ్రీమంతం చిన్నపిల్లలకు అక్షరాభ్యాసం కార్యక్రమాలు నిర్వహించారు ఎంపీపీ మాట్లాడుతూ గ్రామాలలో నడుస్తున్న అంగన్వాడి కేంద్రాలలో జరిగే ప్రతి కార్యక్రమానికి స్థానిక ప్రజా ప్రతినిధులను ఆహ్వానించాలని ఆమె ఐసిడిఎస్ అధికారులకు సూచించారు ప్రభుత్వం అందిస్తున్న ప్రతి పోషక ఆహారాన్ని గర్భిణీలకు బాలింతలకు సున్నా నుంచి ఐదు సంవత్సరాల పిల్లలకు కచ్చితంగా అందించాలని అందించాలని ఆమె తెలిపారు ఈ కార్యక్రమంలో ఐసిడిఎస్ పిఓ లక్ష్మీ సూపర్వైజర్ల ఆధ్వర్యంలో ఎంపీపీ అరుణ వైస్ ఎంపీపీ నారాయణ స్థానిక సర్పంచ్ శివశంకర్ తహసీల్దార్ క్రిస్టియ నాయక్ ఎంపీడీవో దేవన్నలకు. వయోవృద్ధులకు.శాలువాలతో సన్మానం చేశారు కార్యక్రమంలో అంగన్వాడి సూపర్వైజర్లు వివిధ గ్రామాల అంగన్వాడి టీచర్లు పాల్గొన్నారు.ఫోటో రైట్ అప్.మాట్లాడుతున్న ఎంపీపీ
- 1 view