మహబూబాబాద్ బ్యూరో సెప్టెంబర్ 22 (ప్రజా జ్యోతి): అనుమానంతో భార్యను నడిరోడ్డుపై కత్తితో గొంతు కోసి అతి కిరాతకంగా చంపిన ఘటన మహబూబాబాద్ జిల్లాలో గురువారం కలకలం రేపింది. సీఐ సతీష్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని స్థానిక భవాని నగర్ తండాకు చెందిన జాటోత్ భాస్కర్ కల్పన దంపతులకు ముగ్గురు కూతుర్లు. భాస్కర్ మాంసం దుకాణంలో గుమస్తాగా పనిచేస్తుండగా, కల్పన పలువురి ఇండ్ల ల్లో పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. భార్యపై అనుమానం కారణంగా భాస్కర్ కల్పన ల మధ్య గత కొన్ని రోజులుగా ఘర్షణ లు జరుగుతున్నాయి. ఈరోజు ఉదయం కల్పన పలువురి ఇళ్లల్లో పనిచేసేందుకు అడ్వకేట్స్ కాలనీకి వస్తున్న క్రమంలో రహదారిపై భార్యతో ఘర్షణ పడ్డాడు. భార్య మెడలోని పుస్తల తాడును తెంపి కత్తితో గొంతు కోసి పరారయ్యాడు. రక్తపుమడుగులో కొట్టుకుంటూ కల్పన అక్కడికక్కడే మృతి చెందింది.విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని విచారణ చేపట్టారు. బంధుమిత్రులు సంఘటన స్థలముకు చేరుకుని విలపించడం అందర్నీ కాలిచివేసింది.
- హోమ్
-
తెలంగాణ
- భువనగిరి
- వాజేడు
- జనగావ్
- నారాయణ్ పేట్
- పెద్దపల్లి జిల్లా
- అదిలాబాద్
- ఆసిఫాబాద్
- భద్రాద్రి
- భద్రాద్రి కొత్తగూడెం
- హైదరాబాద్
- జగిత్యాల్
- జనగావ్
- జయశంకర్ భూపాలపల్లి
- జోగులాంబ గద్వాల్
- కామా రెడ్డి
- కరీంనగర్
- కరీంనగర్
- కొమరం భీమ్
- మహబూబాబాద్
- మహబూబ్ నగర్
- మంచిర్యాల్
- మెదక్
- మేడ్చల్
- నాగర్ కర్నూల్
-
నల్గొండ
- నిర్మల్
- నిజామాబాద్
- పెద్దపల్లి
- సూర్యాపేట్
- రాజన్న సిరిసిల్ల
- రంగారెడ్డి
- సంగారెడ్డి
- సిద్ధిపేట్
- వికారాబాద్
- వనపర్తి
- వరంగల్
- వరంగల్ రూరల్
- వరంగల్ అర్బన్
- యాదాద్రి భువనగిరి
- వార్తలు
- రాజకీయాలు
- సినిమా
- జాతీయ వార్తలు
- గ్యాలరీలు
- వీడియోలు
- ఆంధ్రప్రదేశ్