సింగరేణి సంస్థ ఇల్లందు ఏరియా సిహెచ్ పిలో దసరా దుర్గాదేవి నవరాత్రులలో భాగంగా గురువారం అమ్మవారికి ఏరియా జి.యం.షాలెము రాజు పూజలను నిర్వహించి సహపంక్తి భోజనాలను ప్రారంభించారు. ఈకార్యక్రమంలో ఎస్ఓటూ జియం బండి వెంకటయ్య,ఏరియా అధికారుల సంఘం అధ్యక్షులు పంజాల శ్రీనివాసు, ఏరియాఇంజనీర్ జి.ప్రభాకర్ రావు, డిజియం(వర్క్ షాప్) ఎం.నరసింహారావు,డిజియం (పర్సనల్) జివి.మోహన్ రావు,సిహెచ్ పి ఇంచార్జ్ క్రిస్టఫర్, డి.మధుసూదన్,గుర్తింపు సంఘ ఉపాధ్యక్షులు ఎస్.రంగనాధ్,ఫిట్ కార్యదర్శి శ్రీనివాస్ రెడ్డి,ఇంజనీర్లు పవన్ కుమార్,వీరునాయక్, సెక్యూరిటీ అధికారి అంజి రెడ్డి,అధికారులు, కార్మికులు,అలయ కమిటి సభ్యులు పాల్గొన్నారు.
- 12 views