తుంగతుర్తి సెప్టెంబర్ 18 (ప్రజా జ్యోతి)//. మండల పరిధిలోని సంగెం గ్రామపంచాయతీలో విద్యుత్ లైన్ మెన్ కి ప్రైవేట్ హెల్పర్ గా పనిచేస్తున్న అన్నారం గ్రామానికి చెందిన వీరబోయిన శ్రవణ్ కొద్దిరోజుల క్రితం ప్రమాదవశాత్తు విద్యుతఘాదానికి గురై కరెంట్ స్తంభం నుండి క్రింద పడి ప్రైవేటు హాస్పిటల్లో చికిత్స పొందుతున్న శ్రవణ్ కుటుంబ సభ్యులను శనివారం తన స్వగ్రామానికి వెళ్లి యోగక్షేమాలు తెలుసుకొన్న సంగెం గ్రామ సర్పంచ్ ఏశమల్ల సుశీలసామెల్ పదివేల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందించారు, వారి వెంట అన్నారం సర్పంచ్ మిట్టగడుపుల అనూక్ , మండల కాంగ్రెస్ అధ్యక్షులు దొంగరి గోవర్ధన్ , మండల కాంగ్రెస్ ఉపాధ్యక్షులు మారగాని వెంకటయ్య , ఉప సర్పంచ్ అనితలింగయ్య , కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కాకులారపు మధుసూధన్ రెడ్డి , ఇరుగు ఎలేజర్ తదితరులు పాల్గొన్నారు.
- హోమ్
-
తెలంగాణ
- భువనగిరి
- వాజేడు
- జనగావ్
- నారాయణ్ పేట్
- పెద్దపల్లి జిల్లా
- అదిలాబాద్
- ఆసిఫాబాద్
- భద్రాద్రి
- భద్రాద్రి కొత్తగూడెం
- హైదరాబాద్
- జగిత్యాల్
- జనగావ్
- జయశంకర్ భూపాలపల్లి
- జోగులాంబ గద్వాల్
- కామా రెడ్డి
- కరీంనగర్
- కరీంనగర్
- కొమరం భీమ్
- మహబూబాబాద్
- మహబూబ్ నగర్
- మంచిర్యాల్
- మెదక్
- మేడ్చల్
- నాగర్ కర్నూల్
-
నల్గొండ
- నిర్మల్
- నిజామాబాద్
- పెద్దపల్లి
- సూర్యాపేట్
- రాజన్న సిరిసిల్ల
- రంగారెడ్డి
- సంగారెడ్డి
- సిద్ధిపేట్
- వికారాబాద్
- వనపర్తి
- వరంగల్
- వరంగల్ రూరల్
- వరంగల్ అర్బన్
- యాదాద్రి భువనగిరి
- వార్తలు
- రాజకీయాలు
- సినిమా
- జాతీయ వార్తలు
- గ్యాలరీలు
- వీడియోలు
- ఆంధ్రప్రదేశ్