వినతి పత్రం అందజేత

Submitted by mallesh on Wed, 21/09/2022 - 12:43
Petitioner

 చౌటుప్పల్ సెప్టెంబర్ 20 (ప్రజా జ్యోతి) .. విద్యా అర్హత కలిగిన కారోబార్లను గ్రామపంచాయతీ కార్యదర్శులుగా నియమించాలంటూ  మంగళవారం చౌటుప్పల్ లో మంత్రి జగదీశ్వర్ రెడ్డి కి యాదాద్రి భువనగిరి జిల్లా కారోబార్ల కమిటీ సభ్యులు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి జగదీశ్వర్ రెడ్డి సానుకూలంగా స్పందించి ముఖ్యమంత్రి కేసీఆర్ పంచాయతీరాజ్ శాఖ మంత్రి దృష్టికి తీసుకెళ్తానని తెలిపారు.