ఉచిత కంటి పరీక్షల శిబిరం ఏర్పాటు.

Submitted by sridhar on Mon, 05/09/2022 - 12:44
Organize free eye check up camp

మహాదేవపూర్ సెప్టెంబర్ 4 ప్రజా జ్యోతి మహాదేవపూర్ మండల కేంద్రంలోని గ్రామ పంచాయతీ కార్యాలయం ఆవరణలో శరత్ మ్యాక్సీవిజన్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి వారి ఉచిత కంటి పరీక్షల శిబిరం నిర్వహించడం జరిగింది..ఈ శిబిరంలో 85 మందికి కంటి పరీక్షలు నిర్వహించగా,25 మందికి కంటి సమస్యలు ఉన్నట్లు గుర్తించడం జరిగింది.గ్రామీణ ప్రాంతాలకు తక్కువ ఖర్చుతో సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు అందించాలనే లక్ష్యంతో కంటి పరీక్షల శిబిరాలు ఏర్పాటు చేయడం జరుగుతుందని నిర్వాహకులు తెలిపారు.