మహాదేవపూర్ సెప్టెంబర్ 4 ప్రజా జ్యోతి మహాదేవపూర్ మండల కేంద్రంలోని గ్రామ పంచాయతీ కార్యాలయం ఆవరణలో శరత్ మ్యాక్సీవిజన్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి వారి ఉచిత కంటి పరీక్షల శిబిరం నిర్వహించడం జరిగింది..ఈ శిబిరంలో 85 మందికి కంటి పరీక్షలు నిర్వహించగా,25 మందికి కంటి సమస్యలు ఉన్నట్లు గుర్తించడం జరిగింది.గ్రామీణ ప్రాంతాలకు తక్కువ ఖర్చుతో సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు అందించాలనే లక్ష్యంతో కంటి పరీక్షల శిబిరాలు ఏర్పాటు చేయడం జరుగుతుందని నిర్వాహకులు తెలిపారు.
- హోమ్
-
తెలంగాణ
- భువనగిరి
- వాజేడు
- జనగావ్
- నారాయణ్ పేట్
- పెద్దపల్లి జిల్లా
- అదిలాబాద్
- ఆసిఫాబాద్
- భద్రాద్రి
- భద్రాద్రి కొత్తగూడెం
- హైదరాబాద్
- జగిత్యాల్
- జనగావ్
- జయశంకర్ భూపాలపల్లి
- జోగులాంబ గద్వాల్
- కామా రెడ్డి
- కరీంనగర్
- కరీంనగర్
- కొమరం భీమ్
- మహబూబాబాద్
- మహబూబ్ నగర్
- మంచిర్యాల్
- మెదక్
- మేడ్చల్
- నాగర్ కర్నూల్
-
నల్గొండ
- నిర్మల్
- నిజామాబాద్
- పెద్దపల్లి
- సూర్యాపేట్
- రాజన్న సిరిసిల్ల
- రంగారెడ్డి
- సంగారెడ్డి
- సిద్ధిపేట్
- వికారాబాద్
- వనపర్తి
- వరంగల్
- వరంగల్ రూరల్
- వరంగల్ అర్బన్
- యాదాద్రి భువనగిరి
- వార్తలు
- రాజకీయాలు
- సినిమా
- జాతీయ వార్తలు
- గ్యాలరీలు
- వీడియోలు
- ఆంధ్రప్రదేశ్