ములుగు జిల్లా ప్రతినిధి, సెప్టెంబర్ 23(ప్రజా జ్యోతి): ములుగు జిల్లా కేంద్రంలోని ములుగు పోలీస్ స్టేషన్ లో సీఐగా విధులు నిర్వహించిన గుంటి శ్రీధర్ ఇటీవల హైదరాబాద్ కు బదిలీ కాగా ఆయన స్థానంలో నూతన సిఐ రంజిత్ కుమార్ పగిలిపై వచ్చారు.కాగా నూతన సిఐ రంజిత్ కుమార్ శుక్రవారం ములుగు పోలీస్ స్టేషన్ లో బాధ్యతలు స్వీకరించారు.ఈ సందర్భంగా ఆయనను ములుగు ఎస్సైలు కలిసి శుభాకాంక్షలు తెలిపారు.
- 3 views