చౌటుప్పల్ సెప్టెంబర్ 16 ప్రజా జ్యోతి . మున్సిపల్ కేంద్రంలో అభివృద్ధి కార్యక్రమాలు శరవేగంగా పూర్తి చేస్తామని మున్సిపల్ చైర్మన్ వెన్ రెడ్డి రాజు అన్నారు. శుక్రవారం చౌటుప్పల్ మున్సిపల్ కేంద్రంలోని 11 వార్డులో 20 లక్షల వ్యయంతో సీసీ రోడ్డు నిర్మాణం కు మున్సిపల్ చైర్మన్ వెన్ రెడ్డి రాజు స్థానిక కౌన్సిలర్ పొల్లోజు శ్రీధర్ బాబు లు కొబ్బరికాయలు కొట్టి సీసీ రోడ్డు నిర్మాణ పనులను ప్రారంభించారు, ఈ సందర్భంగా శ్రీధర్ బాబు మాట్లాడుతూ వార్డులో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి, త్వరితగతిన సీసీ రోడ్డు డ్రైనేజీ వ్యవస్థని మెరుగుపరుస్తానన్నారు. ఈ కార్యక్రమంలో బడుగు లక్ష్మయ్య ,ముత్యాల భూపాల్ రెడ్డి ,గోశిక బిక్షపతి వనం ధనుంజయ, గోషిక పురుషోత్తం, పొల్లోజు శ్రీనివాస్,చారి ,బడుగు బాలరాజు, బడుగు కృష్ణ, గోశిక ధనుంజయ, గోశిక భవన ఋషి ,గంజి నరసింహ, గోశిక రవి ,నోముల రఘునాథ్ తదితరులు పాల్గొన్నారు.
- హోమ్
-
తెలంగాణ
- భువనగిరి
- వాజేడు
- జనగావ్
- నారాయణ్ పేట్
- పెద్దపల్లి జిల్లా
- అదిలాబాద్
- ఆసిఫాబాద్
- భద్రాద్రి
- భద్రాద్రి కొత్తగూడెం
- హైదరాబాద్
- జగిత్యాల్
- జనగావ్
- జయశంకర్ భూపాలపల్లి
- జోగులాంబ గద్వాల్
- కామా రెడ్డి
- కరీంనగర్
- కరీంనగర్
- కొమరం భీమ్
- మహబూబాబాద్
- మహబూబ్ నగర్
- మంచిర్యాల్
- మెదక్
- మేడ్చల్
- నాగర్ కర్నూల్
-
నల్గొండ
- నిర్మల్
- నిజామాబాద్
- పెద్దపల్లి
- సూర్యాపేట్
- రాజన్న సిరిసిల్ల
- రంగారెడ్డి
- సంగారెడ్డి
- సిద్ధిపేట్
- వికారాబాద్
- వనపర్తి
- వరంగల్
- వరంగల్ రూరల్
- వరంగల్ అర్బన్
- యాదాద్రి భువనగిరి
- వార్తలు
- రాజకీయాలు
- సినిమా
- జాతీయ వార్తలు
- గ్యాలరీలు
- వీడియోలు
- ఆంధ్రప్రదేశ్