అడ్డగూడూరు సెప్టెంబర్ 9 ( ప్రజా జ్యోతి న్యూస్) అడ్డగూడూరు మండలం మంగమ్మగూడెం గురుకుల పాఠశాలలో స్వచ్ఛ గురుకుల్ 5వ రోజు హరితహారం కార్యక్రమంలో భాగంగా 620 మొక్కలు నాటడం జరిగింది.ఈ కార్యక్రమంలో ఎంపీపీ దర్శనాల అంజయ్య,జడ్పీటీసీ శ్రీరాముల జ్యోతి అయోధ్య,స్పోర్ట్స్ ఆఫీసర్ శేషుకుమారి,ప్రిన్సిపాల్ రూప,సర్పంచ్ త్రివేణి దుర్గయ్య,ఎంపిటిసి కో ఆప్షన్ సభ్యులు మాధాను అంథోనిబాలెంల అరవింద్TRSV తుంగతుర్తి నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి,పేరెంట్స్ కమిటీ ఉపాధ్యక్షులు మందుల కిరణ్ టిఆర్ఎస్ పట్టణ ప్రధాన కార్యదర్శి గజ్జెల్లి రవి, దర్శనలా మహేందర్,పాఠశాల సిబ్బంది విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
- 3 views