మహ ముత్తారం ప్రజా జ్యోతి న్యూస్ సెప్టెంబర్ 21: మహా ముత్తారం మండలం ములుగు పల్లి గ్రామ పంచాయతీని ఎం పి ఓ మల్లికార్జున రెడ్డి సందర్శించి పంచాయతీ రికార్డులను పరిశీలించారు. గ్రామములో జరిగిన అభివృద్ధి పనులను చూశారు పలు అంశాలపై సూచనలు సలహాలు యివ్వడం జరిగినది.నూతనంగా గ్రామ పంచాయతీ కి వచ్చిన ఎం పి ఓ మల్లి కార్జున రెడ్డి ని సర్పంచ్ దూలం మల్లయ్య గౌడ్, పంచాయతీ కార్యదర్శి లక్ష్మి శాలువా తో సన్మానించారు..
- 7 views