మద్దిరాల మండలంసెప్టెంబర్ 4 (ప్రజా జ్యోతి) మద్దిరాల మండలంలోని జి కొత్తపల్లి గ్రామంలోమన ప్రియతమ నాయకులు, తుంగతుర్తి శాసనసభ్యులు గౌ. శ్రీ. డా. గాదరి కిశోర్ కుమార్ గారి ఆదేశానుసారం ఈ రో ఉన్జు మద్దిరాల మండలం లోని జి.కొత్తపల్లి గ్రామంలో TRS పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించి, గ్రామంలో పార్టీ బలోపేతం గురించి చర్చించడం జరిగినది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా జిల్లా రైతు బంధు సమితి కో ఆర్డినేటర్ శ్రీ. SA రజాక్ గారు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ కన్న సురాంభ వీరన్న గౌడ్, వైస్ ఎంపీపీ బెజ్జంకి శ్రీరాం రెడ్డి,మండల కార్యదర్శి సూరినేని నరసింహ్మ రావు, సర్పంచ్ ల ఫోరమ్ అధ్యక్షుడు కుందూరు విష్ణు వర్ధన్ రెడ్డి, గ్రామ శాఖ అధ్యక్షులు గంగవేల్లి వెంకట నరసింహ్మ రావు, ఉప సర్పంచ్ మురారి జనార్దన్, జిల్లా నాయకుడు జిలకర చంద్రమౌళి, బొబ్బిలి ఉప్పలయ్య, పులిగిళ్ళ వెంకన్న, మురారి కోమరయ్య, లంజపెళ్లి వెంకన్న , అధిక సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు*.
- 2 views