జి కొత్తపల్లి గ్రామంలో టిఆర్ఎస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశం మద్దిరాల మండలం

Submitted by Sathish Kammampati on Mon, 05/09/2022 - 11:34
Meeting of TRS party key workers in G Kothapally village  Maddirala Mandal


మద్దిరాల మండలంసెప్టెంబర్ 4 (ప్రజా జ్యోతి)  మద్దిరాల మండలంలోని జి కొత్తపల్లి గ్రామంలోమన ప్రియతమ నాయకులు, తుంగతుర్తి శాసనసభ్యులు  గౌ. శ్రీ. డా. గాదరి కిశోర్ కుమార్  గారి ఆదేశానుసారం  ఈ రో ఉన్జు మద్దిరాల మండలం లోని  జి.కొత్తపల్లి గ్రామంలో  TRS పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించి, గ్రామంలో పార్టీ బలోపేతం గురించి చర్చించడం జరిగినది. ఈ సమావేశానికి  ముఖ్య అతిథిగా జిల్లా రైతు బంధు సమితి కో ఆర్డినేటర్  శ్రీ. SA రజాక్ గారు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో  జడ్పీటీసీ  కన్న సురాంభ వీరన్న గౌడ్, వైస్ ఎంపీపీ బెజ్జంకి శ్రీరాం రెడ్డి,మండల కార్యదర్శి సూరినేని నరసింహ్మ రావు, సర్పంచ్ ల ఫోరమ్ అధ్యక్షుడు కుందూరు విష్ణు వర్ధన్ రెడ్డి, గ్రామ శాఖ అధ్యక్షులు గంగవేల్లి వెంకట నరసింహ్మ రావు,   ఉప సర్పంచ్ మురారి జనార్దన్, జిల్లా నాయకుడు జిలకర చంద్రమౌళి, బొబ్బిలి ఉప్పలయ్య, పులిగిళ్ళ వెంకన్న, మురారి కోమరయ్య, లంజపెళ్లి వెంకన్న , అధిక సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు*.