నాగారం ప్రజా జ్యోతి సెప్టెంబర్ 16. తెలంగాణ రాష్ట్ర విమోచన దినోత్సవాన్ని పురస్కరించుకొని రాష్ట్ర ప్రభుత్వం ,సీఎం కేసీఆర్ 16, 17, 18 తేదీలలో జాతీయ సమైక్యత వజ్రోత్సవాలు నిర్వహించాలని ఆదేశించారు. అందులో భాగంగా శుక్రవారం తెలంగాణ రాష్ట్ర గిడ్డంగుల సంస్థ మాజీ చైర్మన్ మందుల సామేల్ నాగారం మండల కేంద్రానికి చెందిన తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట యోధుడు గుంటకండ్ల పిచ్చిరెడ్డిని హైదరాబాదులో పూలమాల వేసి శాలువాతో ఘనంగా సన్మానించారు . ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.సాయుధ రైతంగ పోరాట యోధులను సన్మానించుకోవడం గర్వించదగ్గ విషయమని అన్నారు. జాతీయ సమైక్యత ర్యాలీలో ప్రజల్లో జాతీయత స్ఫూర్తి ఏర్పడుతుందని తెలిపారు.
- హోమ్
-
తెలంగాణ
- భువనగిరి
- వాజేడు
- జనగావ్
- నారాయణ్ పేట్
- పెద్దపల్లి జిల్లా
- అదిలాబాద్
- ఆసిఫాబాద్
- భద్రాద్రి
- భద్రాద్రి కొత్తగూడెం
- హైదరాబాద్
- జగిత్యాల్
- జనగావ్
- జయశంకర్ భూపాలపల్లి
- జోగులాంబ గద్వాల్
- కామా రెడ్డి
- కరీంనగర్
- కరీంనగర్
- కొమరం భీమ్
- మహబూబాబాద్
- మహబూబ్ నగర్
- మంచిర్యాల్
- మెదక్
- మేడ్చల్
- నాగర్ కర్నూల్
-
నల్గొండ
- నిర్మల్
- నిజామాబాద్
- పెద్దపల్లి
- సూర్యాపేట్
- రాజన్న సిరిసిల్ల
- రంగారెడ్డి
- సంగారెడ్డి
- సిద్ధిపేట్
- వికారాబాద్
- వనపర్తి
- వరంగల్
- వరంగల్ రూరల్
- వరంగల్ అర్బన్
- యాదాద్రి భువనగిరి
- వార్తలు
- రాజకీయాలు
- సినిమా
- జాతీయ వార్తలు
- గ్యాలరీలు
- వీడియోలు
- ఆంధ్రప్రదేశ్