గుర్రంపోడ్:సెప్టెంబర్ 06(ప్రజా జ్యోతి) గుర్రంపోడు మండలంలోని జిన్నాయిచింత గ్రామపంచాయతీలో ఆసరా పెన్షన్ లబ్ధిదారులకు రాష్ట్ర ప్రభుత్వం నుండి మంజూరైన నూతన గుర్తింపు కార్డులను మంగళవారం నల్లగొండ జిల్లా ఎంపీపీల ఫోరం అధ్యక్షుడు మంచికంటి వెంకటేశ్వర్లు పంపిణీ చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రంలోని వృద్ధులు, వితంతువులు,వికలాంగులకు ముఖ్యమంత్రి కేసీఆర్ 2016,3016 రూపాయల పెన్షన్ ఇచ్చి వారికి ఆసరా అవుతున్నాడని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో వైస్ ఎంపీపీ వజ్జ రామేశ్వరి ధనుంజయ,స్థానిక సర్పంచ్ మర్రి అనిత సైదులు, పంచాయతీ కార్యదర్శి స్వీటీ,రాజేశ్వరి,నరసింహారావు అర్జున్ రావు,వార్డు సభ్యులు సుజాత,చిన్న యాదయ్య, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.
- హోమ్
-
తెలంగాణ
- భువనగిరి
- వాజేడు
- జనగావ్
- నారాయణ్ పేట్
- పెద్దపల్లి జిల్లా
- అదిలాబాద్
- ఆసిఫాబాద్
- భద్రాద్రి
- భద్రాద్రి కొత్తగూడెం
- హైదరాబాద్
- జగిత్యాల్
- జనగావ్
- జయశంకర్ భూపాలపల్లి
- జోగులాంబ గద్వాల్
- కామా రెడ్డి
- కరీంనగర్
- కరీంనగర్
- కొమరం భీమ్
- మహబూబాబాద్
- మహబూబ్ నగర్
- మంచిర్యాల్
- మెదక్
- మేడ్చల్
- నాగర్ కర్నూల్
-
నల్గొండ
- నిర్మల్
- నిజామాబాద్
- పెద్దపల్లి
- సూర్యాపేట్
- రాజన్న సిరిసిల్ల
- రంగారెడ్డి
- సంగారెడ్డి
- సిద్ధిపేట్
- వికారాబాద్
- వనపర్తి
- వరంగల్
- వరంగల్ రూరల్
- వరంగల్ అర్బన్
- యాదాద్రి భువనగిరి
- వార్తలు
- రాజకీయాలు
- సినిమా
- జాతీయ వార్తలు
- గ్యాలరీలు
- వీడియోలు
- ఆంధ్రప్రదేశ్