పంచాయతీరాజ్ డి ఈ గా పదవి బాధ్యతలను స్వీకరించిన కొండయ్య

Submitted by Upender Bukka on Sat, 24/09/2022 - 11:58
 Kondaiah, who took charge of the post of Panchayat Raj D.E


ప్రజా జ్యోతి నాగారం 23సెప్టెంబర్..///. నాగారం మండలం సర్కిల్ పంచాయతీరాజ్ డి ఈ గా కొండయ్య శుక్రవారం పదవి బాధ్యతలను స్వీకరించారు. అంతకు ముందు తుంగతుర్తి మండలం లో ఇన్చార్జి బాధ్యతలు నిర్వహించారు. ఈ సందర్భంగా నూతన డీఈలు ఏఈలు మహేష్ రవికుమార్ సీనియర్ అసిస్టెంట్ రవి యాదగిరి  పుష్పగుచ్చం ఇచ్చి శాలువతో సన్మానించారు.