ప్రజా జ్యోతి నాగారం 23సెప్టెంబర్..///. నాగారం మండలం సర్కిల్ పంచాయతీరాజ్ డి ఈ గా కొండయ్య శుక్రవారం పదవి బాధ్యతలను స్వీకరించారు. అంతకు ముందు తుంగతుర్తి మండలం లో ఇన్చార్జి బాధ్యతలు నిర్వహించారు. ఈ సందర్భంగా నూతన డీఈలు ఏఈలు మహేష్ రవికుమార్ సీనియర్ అసిస్టెంట్ రవి యాదగిరి పుష్పగుచ్చం ఇచ్చి శాలువతో సన్మానించారు.
- 1 view