ఖుస్రు పాషా ను పరామర్శించిన జంగా

Submitted by veerareddy on Tue, 20/09/2022 - 15:52
Janga visited Khusru Pasha

కాజీపేట, సెప్టెంబర్20 (ప్రజాజ్యోతి)../ కాజీపేట దర్గా పీఠాధిపతి ఖుస్రుపాష తల్లి సోమవారం రాత్రి  అనారోగ్యంతో మృతి చెందారు. ఈ విషయం తెలుసుకున్న మాజీ డిసిసిబి చైర్మన్  జంగా రాఘవరెడ్డి మంగళవారం ఖుస్రు పాషాను వారి కుటుంబాన్ని పరామర్శించి ప్రగాఢ సానుభూతిని తెలియ చేసారు. వారి కుటుంబానికి మనో ధైర్యాన్ని కల్పించి, అంతిమ సంస్కారాలో పాల్గోన్నారు. ఈ కార్యక్రమంలో కార్యక్రమంలో కార్పోరేటర్ జక్కుల రవీందర్ యాదవ్, కార్పోరేటర్ సయ్యద్ విజయశ్రీ రజాలి, మాజీ కార్పొరేటర్ తొట్ల రాజు యాదవ్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు గుర్రపు కోటేశ్వర్, బోయినికుమార్ యాదవ్,  కాంటెస్ట్ కార్పోరేటర్ సందెల విజయ్ కుమార్‌, స్థానిక డివిజన్ అధ్యక్షుడు సింగారపు రవిప్రసాద్, యూత్ కాంగ్రెస్ ప్రదీప్, మహమ్మద్ చోటు, ఇమ్రాన్, స్థానిక నాయకులు తదితరులు పాల్గొన్నారు.