కాజీపేట, సెప్టెంబర్20 (ప్రజాజ్యోతి)../ కాజీపేట దర్గా పీఠాధిపతి ఖుస్రుపాష తల్లి సోమవారం రాత్రి అనారోగ్యంతో మృతి చెందారు. ఈ విషయం తెలుసుకున్న మాజీ డిసిసిబి చైర్మన్ జంగా రాఘవరెడ్డి మంగళవారం ఖుస్రు పాషాను వారి కుటుంబాన్ని పరామర్శించి ప్రగాఢ సానుభూతిని తెలియ చేసారు. వారి కుటుంబానికి మనో ధైర్యాన్ని కల్పించి, అంతిమ సంస్కారాలో పాల్గోన్నారు. ఈ కార్యక్రమంలో కార్యక్రమంలో కార్పోరేటర్ జక్కుల రవీందర్ యాదవ్, కార్పోరేటర్ సయ్యద్ విజయశ్రీ రజాలి, మాజీ కార్పొరేటర్ తొట్ల రాజు యాదవ్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు గుర్రపు కోటేశ్వర్, బోయినికుమార్ యాదవ్, కాంటెస్ట్ కార్పోరేటర్ సందెల విజయ్ కుమార్, స్థానిక డివిజన్ అధ్యక్షుడు సింగారపు రవిప్రసాద్, యూత్ కాంగ్రెస్ ప్రదీప్, మహమ్మద్ చోటు, ఇమ్రాన్, స్థానిక నాయకులు తదితరులు పాల్గొన్నారు.
- హోమ్
-
తెలంగాణ
- భువనగిరి
- వాజేడు
- జనగావ్
- నారాయణ్ పేట్
- పెద్దపల్లి జిల్లా
- అదిలాబాద్
- ఆసిఫాబాద్
- భద్రాద్రి
- భద్రాద్రి కొత్తగూడెం
- హైదరాబాద్
- జగిత్యాల్
- జనగావ్
- జయశంకర్ భూపాలపల్లి
- జోగులాంబ గద్వాల్
- కామా రెడ్డి
- కరీంనగర్
- కరీంనగర్
- కొమరం భీమ్
- మహబూబాబాద్
- మహబూబ్ నగర్
- మంచిర్యాల్
- మెదక్
- మేడ్చల్
- నాగర్ కర్నూల్
-
నల్గొండ
- నిర్మల్
- నిజామాబాద్
- పెద్దపల్లి
- సూర్యాపేట్
- రాజన్న సిరిసిల్ల
- రంగారెడ్డి
- సంగారెడ్డి
- సిద్ధిపేట్
- వికారాబాద్
- వనపర్తి
- వరంగల్
- వరంగల్ రూరల్
- వరంగల్ అర్బన్
- యాదాద్రి భువనగిరి
- వార్తలు
- రాజకీయాలు
- సినిమా
- జాతీయ వార్తలు
- గ్యాలరీలు
- వీడియోలు
- ఆంధ్రప్రదేశ్