చిట్యాల సెప్టెంబర్ 20(ప్రజాజ్యోతి)../ నల్లగొండ జిల్లా నకిరేకల్ నియోజకవర్గం చిట్యాల మున్సిపాలిటీ పదో వార్డు కు చెందిన కొత్త కొండ సత్యనారాయణ అనారోగ్యంతో మంగళవారం మరణించారు. సత్యనారాయణ పార్ధీవదేహానికి నివాళులు అర్పించి,ఆయన కుటుంబ సభ్యులను ఓదార్చిన తెలంగాణ శాసన మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి,అలాగే చిట్యాల మున్సిపల్ చైర్మన్ కోమటిరెడ్డి చిన్నవెంకట్ రెడ్డి,చిట్యాల టి ఆర్ ఎస్ పార్టీ నాయకులు ఉప్పల్ రెడ్డి,పొన్నం లక్ష్మయ్య గౌడ్,గుండెబోయిన సైదులు.శీల సత్యనారాయణ, బిజెపి రాష్ట్ర కిషన్ మోర్చా నాయకులు చికాలామెట్ల అశోక్, కాలనీవాసులు,నాయకులు ,తదితరులు కూడా నివాళులు అర్పించారు.
- హోమ్
-
తెలంగాణ
- భువనగిరి
- వాజేడు
- జనగావ్
- నారాయణ్ పేట్
- పెద్దపల్లి జిల్లా
- అదిలాబాద్
- ఆసిఫాబాద్
- భద్రాద్రి
- భద్రాద్రి కొత్తగూడెం
- హైదరాబాద్
- జగిత్యాల్
- జనగావ్
- జయశంకర్ భూపాలపల్లి
- జోగులాంబ గద్వాల్
- కామా రెడ్డి
- కరీంనగర్
- కరీంనగర్
- కొమరం భీమ్
- మహబూబాబాద్
- మహబూబ్ నగర్
- మంచిర్యాల్
- మెదక్
- మేడ్చల్
- నాగర్ కర్నూల్
-
నల్గొండ
- నిర్మల్
- నిజామాబాద్
- పెద్దపల్లి
- సూర్యాపేట్
- రాజన్న సిరిసిల్ల
- రంగారెడ్డి
- సంగారెడ్డి
- సిద్ధిపేట్
- వికారాబాద్
- వనపర్తి
- వరంగల్
- వరంగల్ రూరల్
- వరంగల్ అర్బన్
- యాదాద్రి భువనగిరి
- వార్తలు
- రాజకీయాలు
- సినిమా
- జాతీయ వార్తలు
- గ్యాలరీలు
- వీడియోలు
- ఆంధ్రప్రదేశ్