సత్యనారాయణ పార్ధివ దేహానికి నివాళి

Submitted by Sathish Kammampati on Tue, 20/09/2022 - 16:32
Tribute to the body of Satyanarayana Pardhiva

చిట్యాల సెప్టెంబర్ 20(ప్రజాజ్యోతి)../  నల్లగొండ జిల్లా నకిరేకల్ నియోజకవర్గం చిట్యాల మున్సిపాలిటీ పదో వార్డు కు చెందిన కొత్త కొండ సత్యనారాయణ అనారోగ్యంతో మంగళవారం మరణించారు. సత్యనారాయణ పార్ధీవదేహానికి నివాళులు అర్పించి,ఆయన కుటుంబ సభ్యులను ఓదార్చిన తెలంగాణ శాసన మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి,అలాగే చిట్యాల మున్సిపల్ చైర్మన్ కోమటిరెడ్డి చిన్నవెంకట్ రెడ్డి,చిట్యాల టి ఆర్ ఎస్ పార్టీ నాయకులు ఉప్పల్ రెడ్డి,పొన్నం లక్ష్మయ్య గౌడ్,గుండెబోయిన సైదులు.శీల సత్యనారాయణ, బిజెపి రాష్ట్ర కిషన్ మోర్చా నాయకులు చికాలామెట్ల అశోక్, కాలనీవాసులు,నాయకులు ,తదితరులు కూడా నివాళులు అర్పించారు.