తెలకపల్లి, సెప్టెంబర్ 22( ప్రజాజ్యోతి): ఉపాధ్యాయుల సంక్షేమం కొరకు ఎస్ టి యు నిరంతరం కృషి చేస్తుందని రాష్ట్ర అదనపు ప్రధాన కార్యదర్శి ఈశ్వర్ అన్నారు మండలంలోని గౌరెడ్డిపల్లి గ్రామ ఉన్నత పాఠశాల వద్ద గురువారం నిర్వహించిన సమావేశంలో పాల్గొని మాట్లాడారు ఉపాధ్యాయుల పెండింగ్ సమస్యలు సిపిఎస్ రద్దు సాధించడంలో ఎస్ టి యు ముఖ్యపాత్ర పోషించిందని చెప్పారు ఎస్ టి యు 75 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఈనెల 26న నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలో వెలమ ఫంక్షన్ హాల్ వద్ద వజ్రోత్సవాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు మహాసభకు రాష్ట్ర అధ్యక్షులు సదానందం గౌడ్ ప్రధాన కార్యదర్శి పర్వత్ రెడ్డి రానున్నట్లు తెలిపారు అనంతరం వజ్రోత్సవ వేడుకల గోడపత్రికలను విడుదల చేశారు ఉపాధ్యాయులు డాక్టర్ కె రఘురాంరెడ్డి తదితర ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
- హోమ్
-
తెలంగాణ
- భువనగిరి
- వాజేడు
- జనగావ్
- నారాయణ్ పేట్
- పెద్దపల్లి జిల్లా
- అదిలాబాద్
- ఆసిఫాబాద్
- భద్రాద్రి
- భద్రాద్రి కొత్తగూడెం
- హైదరాబాద్
- జగిత్యాల్
- జనగావ్
- జయశంకర్ భూపాలపల్లి
- జోగులాంబ గద్వాల్
- కామా రెడ్డి
- కరీంనగర్
- కరీంనగర్
- కొమరం భీమ్
- మహబూబాబాద్
- మహబూబ్ నగర్
- మంచిర్యాల్
- మెదక్
- మేడ్చల్
- నాగర్ కర్నూల్
-
నల్గొండ
- నిర్మల్
- నిజామాబాద్
- పెద్దపల్లి
- సూర్యాపేట్
- రాజన్న సిరిసిల్ల
- రంగారెడ్డి
- సంగారెడ్డి
- సిద్ధిపేట్
- వికారాబాద్
- వనపర్తి
- వరంగల్
- వరంగల్ రూరల్
- వరంగల్ అర్బన్
- యాదాద్రి భువనగిరి
- వార్తలు
- రాజకీయాలు
- సినిమా
- జాతీయ వార్తలు
- గ్యాలరీలు
- వీడియోలు
- ఆంధ్రప్రదేశ్