భూదాన్ పోచంపల్లి, సెప్టెంబర్ 21 (ప్రజా జ్యోతి).../ ప్రజా సమస్యలను పరిష్కరించాలని అని పట్టణ ప్రాంతాల అభివృద్ధి వేదిక జిల్లా కన్వీనర్ బండారు నరసింహ అన్నారు.తెలంగాణ పట్టణ ప్రాంతాల అభివృద్ధి వేదిక భూదాన్ పోచంపల్లి మున్సిపల్ కమిటీ ఆధ్వర్యంలో మున్సిపాలిటీలోని 8వ వార్డు రాజీవ్ నగర్ కాలనీలో ప్రజలు ఎదుర్కొంటున్న పలు సమస్యలు డ్రైనేజ్ సమస్య రోడ్ల సమస్య త్రాగడానికి మంచినీరు సమస్య ఇల్లు కట్టుకున్న వారికి ఇంటి నెంబర్ సమస్యలపై పోచంపల్లి మున్సిపల్ కమిషనర్ భాస్కర్ రెడ్డికి రాజీవ్ నగర్ ప్రజలతో కలిసి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా పట్టణ ప్రాంతాల అభివృద్ధి వేదిక జిల్లా కన్వీనర్ బండారు నరసింహ మాట్లాడుతూ పేద ప్రజలకు ప్రభుత్వం ఇచ్చిన ఇండ్ల స్థలాల్లో అనేక సమస్యలతో ప్రజలు ఇబ్బంది గురవుతున్నారని అన్నారు. తక్షణం ప్రభుత్వం కాలనీలో వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేసి ప్రజా సమస్యలు తీర్చాలని ఆ ప్రాంతంలో ఉన్న స్మశాన వాటికకు చుట్టు ప్రహరీ గోడ నిర్మించాని ప్రజా సమస్యలు పరిష్కరించాలని ప్రభుత్వాన్ని కమిషనర్ను కోరడం జరిగింది అన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ ప్రాంతాల అభివృద్ధి వేదిక మున్సిపల్ కన్వీనర్ పగుడాల శివ జిల్లా నాయకులు గుణముని ఐలయ్య కడగంచి రాజేష్ బసవ రెడ్డి ధనరాజ్ జంగయ్య హరిబాబు జయశ్రీ భాగ్యమ్మ లక్ష్మి సరస్వతి పార్వతి కొండల్ రాజు తదితరులు పాల్గొన్నారు.
- హోమ్
-
తెలంగాణ
- భువనగిరి
- వాజేడు
- జనగావ్
- నారాయణ్ పేట్
- పెద్దపల్లి జిల్లా
- అదిలాబాద్
- ఆసిఫాబాద్
- భద్రాద్రి
- భద్రాద్రి కొత్తగూడెం
- హైదరాబాద్
- జగిత్యాల్
- జనగావ్
- జయశంకర్ భూపాలపల్లి
- జోగులాంబ గద్వాల్
- కామా రెడ్డి
- కరీంనగర్
- కరీంనగర్
- కొమరం భీమ్
- మహబూబాబాద్
- మహబూబ్ నగర్
- మంచిర్యాల్
- మెదక్
- మేడ్చల్
- నాగర్ కర్నూల్
-
నల్గొండ
- నిర్మల్
- నిజామాబాద్
- పెద్దపల్లి
- సూర్యాపేట్
- రాజన్న సిరిసిల్ల
- రంగారెడ్డి
- సంగారెడ్డి
- సిద్ధిపేట్
- వికారాబాద్
- వనపర్తి
- వరంగల్
- వరంగల్ రూరల్
- వరంగల్ అర్బన్
- యాదాద్రి భువనగిరి
- వార్తలు
- రాజకీయాలు
- సినిమా
- జాతీయ వార్తలు
- గ్యాలరీలు
- వీడియోలు
- ఆంధ్రప్రదేశ్