- ఎం పి డి ఓ ప్రకాష్ రెడ్డి
పలిమేల సెప్టెంబర్ 14 ప్రజాజ్యోతి ; పలిమెల మండల ఆఫీసు వివిధ శాఖలతో ఎంపీడీఓ ప్రకాష్ రెడ్డి సమావేశం నిర్వహించారు .ఈ సమావేశంలో సుస్థిర అభివృద్ధి లక్ష్యం లో భాగంగా తొమ్మిది విభాగాల్లొ అవార్ద్ లకు ప్రపోజల్ పెటుకొవలని సూచించారు .ఈ సమావేశంలో ఎపిఒ సునీత .ఇ సి శ్రీకాంత్ , హెల్త్ సూపర్ వైజర్ నిర్మల , స్కూల్ టీచర్ శ్రీనివాసరావు ,ఏల్ ఎచ్ స్వామి, పంచాయతీ కార్యదర్శులు ,ఫీల్డ్ అసిస్టెంట్ లు తదితరులు పాల్గొన్నారు