ప్లాస్టిక్ వాడితే కఠిన చర్యలు పంచాయతీ కార్యదర్శి భాస్కర్

Submitted by veerareddy on Sat, 24/09/2022 - 13:49
If plastic is used, strict action will be taken Panchayat Secretary Bhaskar

తెలకపల్లి,సెప్టెంబర్ 23(ప్రజాజ్యోతి):   ప్రజలు ప్లాస్టిక్ వాడకం నిషేధించాలని ఎవరైనా నిబంధనలు ఉల్లంఘిస్తే 500 రూపాయలు జరిమానా తగిన చర్యలు తీసుకుంటామని కార్యదర్శి భాస్కర్ తెలిపారు అదేవిధంగా మండల కేంద్రంలో శుక్రవారం స్వచ్ఛతా హి సేవ పేరుతో విద్యార్థులతో ర్యాలీ నిర్వహిస్తూ పరిసరాల పరిశుభ్రతపై ప్రజలకు అవగాహన కల్పించారు ఈ కార్యక్రమంలో ఉన్నత పాఠశాల హెచ్ఎం బాలస్వామి ఉపాధ్యాయులు పాల్గొన్నారు.