ఇంద్రియాలలో సీఎం రిలీఫ్ ఫండ్ పంపిణీ

Submitted by krishna swamy on Tue, 20/09/2022 - 14:45
Distribution of CM Relief Fund in Indriya

భూదాన్ పోచంపల్లి, సెప్టెంబర్ 20 (ప్రజా జ్యోతి),,. మండలంలోని ఇంద్రియాల గ్రామంలో తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అందిస్తున్న సీఎం రిలీఫ్ పండ్ స్థానిక ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి సహకారంతో బాధితులు గర్సె సరోజ 36000 జినుక జయమ్మ 6000 రూపాయలు సీఎం రిలీఫ్ పండ్ చెక్కులను ఎంపీటీసీ మొగిలిపాక యాదగిరి రైతు సంఘము అధ్యక్షులు గర్సె జంగయ్య మాజి మార్కెట్ డైరక్టర్ నోముల మాధవరెడ్డి తెరాస గ్రామ శాఖ అధ్యక్షులు పెద్దిరెడ్డి యాదగిరి చేతుల మీదుగా అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో మాజి ఎంపీటీసీ ఎదునోజు రాము తెరాస సీనియర్ నాయకులు ఎర్ర శంకరయ్య బిమగౌని రాజారం గునుగుట్ల రఘు సుర్వి బాలరాజు గంగాపురం మల్లేష్ కారేవాళ్ల పెద్ద నర్సింహా మొగిలిపాక ముత్యాలు మొగిలిపాక పోచయ్య గర్సె వెంకటేష్ పెద్దిరెడ్డి గోపాల్ సుర్వి జగన్ జినుక అశోక్ పానుగంటి నారాయణ గుగులోత్ చందర్ జినుక సత్తయ్య తెరాస యువజన నాయకులు బిమగౌని శ్రీకాంత్ శెట్టి సురేష్ జినుక శివ మొగిలిపాక శివప్రసాద్ పట్నం రాజశేఖర్ ఏపూరి రాజశేఖర్ ఏపూరి శంకర్ మరియు తెరాస నాయకులు పాల్గొన్నారు.