భూదాన్ పోచంపల్లి, సెప్టెంబర్ 20 (ప్రజా జ్యోతి) ,,/ మున్సిపాలిటీ పరిధిలో ఎమ్మెల్యే ఫైళ్ల శేఖర్ రెడ్డి సహకారంతో తెలంగాణ ప్రభుత్వం మంజూరు చేసిన సీఎం రిలీఫ్ ఫండ్ బాధితులు 12వ వార్డుకు చెందిన ఈపూరి మహేష్ 24,000 రూపాయల సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కును కౌన్సిలర్ దేవరాయ కుమార్ చేతుల మీదుగా బాధిత కుటుంబానికి అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో పట్టణ శాఖ కార్యదర్శి సీత శ్రవణ్ కుమార్, పగడాల పాండు, ఈపూరి బాలయ్య, చిట్టిపోలు శంకర్, చెర్కు భాను ప్రకాష్ గౌడ్, ఈపూరి దానయ్య, ఈపూరి వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.
- హోమ్
-
తెలంగాణ
- భువనగిరి
- వాజేడు
- జనగావ్
- నారాయణ్ పేట్
- పెద్దపల్లి జిల్లా
- అదిలాబాద్
- ఆసిఫాబాద్
- భద్రాద్రి
- భద్రాద్రి కొత్తగూడెం
- హైదరాబాద్
- జగిత్యాల్
- జనగావ్
- జయశంకర్ భూపాలపల్లి
- జోగులాంబ గద్వాల్
- కామా రెడ్డి
- కరీంనగర్
- కరీంనగర్
- కొమరం భీమ్
- మహబూబాబాద్
- మహబూబ్ నగర్
- మంచిర్యాల్
- మెదక్
- మేడ్చల్
- నాగర్ కర్నూల్
-
నల్గొండ
- నిర్మల్
- నిజామాబాద్
- పెద్దపల్లి
- సూర్యాపేట్
- రాజన్న సిరిసిల్ల
- రంగారెడ్డి
- సంగారెడ్డి
- సిద్ధిపేట్
- వికారాబాద్
- వనపర్తి
- వరంగల్
- వరంగల్ రూరల్
- వరంగల్ అర్బన్
- యాదాద్రి భువనగిరి
- వార్తలు
- రాజకీయాలు
- సినిమా
- జాతీయ వార్తలు
- గ్యాలరీలు
- వీడియోలు
- ఆంధ్రప్రదేశ్