భూదాన్ పోచంపల్లి, సెప్టెంబర్ 14 (ప్రజా జ్యోతి) తెలంగాణ ప్రభుత్వం అందిస్తున్న సీఎం రిలీఫ్ ఫండ్ పేదలకు వరం అని మాజీ ఎంపీపీ సార సరస్వతి బాలయ్య గౌడ్ అన్నారు.భూదాన్ పోచంపల్లి మున్సిపాలిటీ లోని 10వ వార్డులో తెలంగాణ ప్రభుత్వం మంజూరు చేసిన సిఎం రిలీఫ్ ఫండ్ చెక్కు 60000 వేల రూపాయల చెక్కును బాధితులు వంగూరి క్రాంతి కుమార్కు మాజీ ఎంపీపీ సార సరస్వతి బాలయ్య గౌడ్ చేతుల మీదుగా అందజేశారు. ఈ కార్యక్రమంలో భువనగిరి మార్కెట్ కమిటి డైరెక్టర్ దొడ్డమోని చంద్రం యాదవ్, టీఆర్ఎస్ పార్టీ పట్టణ ప్రధాన కార్యదర్శి గుణిగంటి మల్లేశం గౌడ్ ,టీఆర్ఎస్ పార్టీ 10 వార్డు అధ్యక్షులు కిష్టోజు ప్రభాకర్ చారి, అంకం యాదగిరి,భోగ రఘు, టీఆర్ఎస్ పార్టీ 10 వార్డు ఉపాధ్యక్షుడు కొయ్యడ అరుణ్ కుమార్, టీఆర్ఎస్ పార్టీ 10 వార్డు ప్రధాన కార్యదర్శి దొడ్డమోని దినేష్ ,గోషిక కార్తీక్,కొయ్యడ కిరణ్ కుమార్,చింతల శ్రీధర్, కొండ శ్రవణ్, గోషిక శివ తదితరులు పాల్గొన్నారు.
- హోమ్
-
తెలంగాణ
- భువనగిరి
- వాజేడు
- జనగావ్
- నారాయణ్ పేట్
- పెద్దపల్లి జిల్లా
- అదిలాబాద్
- ఆసిఫాబాద్
- భద్రాద్రి
- భద్రాద్రి కొత్తగూడెం
- హైదరాబాద్
- జగిత్యాల్
- జనగావ్
- జయశంకర్ భూపాలపల్లి
- జోగులాంబ గద్వాల్
- కామా రెడ్డి
- కరీంనగర్
- కరీంనగర్
- కొమరం భీమ్
- మహబూబాబాద్
- మహబూబ్ నగర్
- మంచిర్యాల్
- మెదక్
- మేడ్చల్
- నాగర్ కర్నూల్
-
నల్గొండ
- నిర్మల్
- నిజామాబాద్
- పెద్దపల్లి
- సూర్యాపేట్
- రాజన్న సిరిసిల్ల
- రంగారెడ్డి
- సంగారెడ్డి
- సిద్ధిపేట్
- వికారాబాద్
- వనపర్తి
- వరంగల్
- వరంగల్ రూరల్
- వరంగల్ అర్బన్
- యాదాద్రి భువనగిరి
- వార్తలు
- రాజకీయాలు
- సినిమా
- జాతీయ వార్తలు
- గ్యాలరీలు
- వీడియోలు
- ఆంధ్రప్రదేశ్