ఘనంగా కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి

Submitted by Ramesh Peddarapu on Wed, 28/09/2022 - 10:05
 Celebrate Laxman Bapuji's birth anniversary

పాలక వీడు,సెప్టెంబర్27(ప్రజా జ్యోతి): ఆచార్య కొండ  లక్ష్మణ్ బాపూజీ  జయంతి ఉత్సవాలను మండల ప్రజా పరిషత్ కార్యాలయం పాలకీడు నందు టి. వెంకట చారి, మండల పరిషత్ అభివృద్ధి అధికారి  పాలకీడు  అధ్యక్షతన నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ఆచార్య  కొండ లక్ష్మణ్ బాపూజీ చిత్రపటానికి పూలమాలల వేయడం జరిగింది.ఇట్టి కార్యక్రమంలోమండల పంచాయతి అధికారి ఏ. దయాకర్,  టైపిస్టు  యన్. పిచ్చయ్య, అన్ని గ్రామాల పంచాయతి కార్యదర్శులు ,  కార్యాలయ సిబ్బంది  ఈజీఎస్ సిబ్బంది పాల్గొన్నారు.