పాలక వీడు,సెప్టెంబర్27(ప్రజా జ్యోతి): ఆచార్య కొండ లక్ష్మణ్ బాపూజీ జయంతి ఉత్సవాలను మండల ప్రజా పరిషత్ కార్యాలయం పాలకీడు నందు టి. వెంకట చారి, మండల పరిషత్ అభివృద్ధి అధికారి పాలకీడు అధ్యక్షతన నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ఆచార్య కొండ లక్ష్మణ్ బాపూజీ చిత్రపటానికి పూలమాలల వేయడం జరిగింది.ఇట్టి కార్యక్రమంలోమండల పంచాయతి అధికారి ఏ. దయాకర్, టైపిస్టు యన్. పిచ్చయ్య, అన్ని గ్రామాల పంచాయతి కార్యదర్శులు , కార్యాలయ సిబ్బంది ఈజీఎస్ సిబ్బంది పాల్గొన్నారు.
- 2 views