మునుగోడు తరలి వెళ్లిన బి.ఎస్.పి నాయకులు

Submitted by veerareddy on Wed, 21/09/2022 - 13:55
The BSP leaders who moved earlier

తెలకపల్లి,సెప్టెంబర్ 20 (ప్రజాజ్యోతి): తెలకపల్లి మండలం నుండి మంగళవారం బహుజన సమాజ్ పార్టీ నాయకులు నల్గొండ జిల్లా మునుగోడు కు తరలి వెళ్లారు ప్రధాన చౌరస్తాలో సమావేశమై బి.ఎస్.పి కన్వీనర్ శివశంకర్ మాట్లాడుతూ పార్టీ అధినేత డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బహుజన రాజ్యాధికార దిశగా రెండవ విడత యాత్ర ప్రారంభిస్తున్నట్లు తెలిపారు ఈ సమావేశంలో నాయకులు మద్దెల బండ సాయిబాబు రాజేష్ సురేష్ వంశీ శ్రీను భాస్కర్ రాములు తదితరులు పాల్గొన్నారు.