పిలయపల్లిలో గాంధీ జయంతి వేడుక

Submitted by krishna swamy on Mon, 03/10/2022 - 14:58
 Gandhi Jayanti Celebration at Pillaipalli

భూదాన్ పోచంపల్లి, అక్టోబర్ 02 (ప్రజా జ్యోతి)./...మండలంలోని పిలయపల్లి గ్రామంలో సర్పంచ్ అందేలా హరీష్ యాదవ్ ఎంపీటీసీ బంధారపు సుమలత లక్ష్మణ్ గౌడ్  ఆధ్వర్యంలో మహాత్మా గాంధీ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ గాంధీ సేవలు ప్రపంచానికె ఆదర్శం అని ఆ మహనీయులు బాటలో నేటి యువత ప్రయనించాలని కోరారు. ఈ కార్యక్రమంలో వార్డ్ సభ్యులు యువజన నాయకులు పాల్గొన్నారు.