ఆదిలాబాద్ బ్యూరో సెప్టెంబర్ 22, (ప్రజా జ్యోతి)..../../ ఏఐసీసీ కార్యక్రమాల అమలు కమిటీ ఛైర్మన్ మాజీ ఎమ్మెల్యే ఏలేటి.మహేశ్వర్ రెడ్డి జన్మదిన వేడుకలను గురువారం ఆదిలాబాద్ లో జిల్లా కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా స్థానిక రిమ్స్ ఆస్పత్రి ఆవరణలో రోగులకు పండ్లు పంపిణీ చేశారు. జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు సాజిద్ ఖాన్ ఈ సందర్భంగా మాట్లాడుతూ ఏలేటి మహేశ్వర్ రెడ్డి భవిష్యత్తులో మరీ ఎన్నో జన్మదిన వేడుకలు జరుపుకోవాలని, రాజకీయ రంగంలో ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. మహేశ్వర్ రెడ్డి మరిన్ని పదవులు పొందాలని ఆదిలాబాద్ జిల్లా కాంగ్రెస్ కమిటీ భగవంతున్నీ వేడు కుంటుందని అన్నారు.ఈ కార్యక్రమంలో పట్టణ కాంగ్రెస్ అద్యక్షులు గుడిపెళ్లి నగేష్, జిల్లా సేవా దళ్ ఛైర్మన్ మోతీరాం, జిల్లా ప్రధాన కార్యదర్శి ఖాడే సంతోష్ జిల్లా ఎస్టీ సెల్ చైర్మన్ సెడ్మకి ఆనంద్ రావ్, పట్టణ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి సాదిక్,జిల్లా ఎస్సి సెల్ ప్రధాన కార్యదర్శి కాంబ్లే నాందేవ్, పట్టణ మైనార్టీ సెల్ చైర్మన్ ఎం డి మోసిన్ పటేల్,
కాంగ్రెస్ నాయకులు రసూల్ ఖాన్ తదితరులు పాల్గొన్నారు.
- హోమ్
-
తెలంగాణ
- భువనగిరి
- వాజేడు
- జనగావ్
- నారాయణ్ పేట్
- పెద్దపల్లి జిల్లా
- అదిలాబాద్
- ఆసిఫాబాద్
- భద్రాద్రి
- భద్రాద్రి కొత్తగూడెం
- హైదరాబాద్
- జగిత్యాల్
- జనగావ్
- జయశంకర్ భూపాలపల్లి
- జోగులాంబ గద్వాల్
- కామా రెడ్డి
- కరీంనగర్
- కరీంనగర్
- కొమరం భీమ్
- మహబూబాబాద్
- మహబూబ్ నగర్
- మంచిర్యాల్
- మెదక్
- మేడ్చల్
- నాగర్ కర్నూల్
-
నల్గొండ
- నిర్మల్
- నిజామాబాద్
- పెద్దపల్లి
- సూర్యాపేట్
- రాజన్న సిరిసిల్ల
- రంగారెడ్డి
- సంగారెడ్డి
- సిద్ధిపేట్
- వికారాబాద్
- వనపర్తి
- వరంగల్
- వరంగల్ రూరల్
- వరంగల్ అర్బన్
- యాదాద్రి భువనగిరి
- వార్తలు
- రాజకీయాలు
- సినిమా
- జాతీయ వార్తలు
- గ్యాలరీలు
- వీడియోలు
- ఆంధ్రప్రదేశ్