యాదాద్రిజిల్లా(ప్రజాజ్యోతి): యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండల పరిధిలోని దత్తాయిపల్లి గ్రామానికి చెందిన గుర్రాల మల్లయ్య అకస్మాత్తుగా మరణించారు.ఇటీవల కాలం లో మల్లయ్య 2 వ కుమారుడు ఏమిలేష్ చనిపోవడం తో వారి కుటుంబ పరిస్థితిని తెలుసుకొని అంత్యక్రియల కోసం గ్రామ సర్పంచ్ వెన్న కూచి రామ్మోహన్ శర్మ 5000 రూపాయల ఆర్థిక సాయం,అలాగే బిజెపి రాష్ట్ర నాయకుడు పడాల శ్రీనివాస్ 5000 రూపాయలను ఆర్థిక సహాయం చేశారు.ఈ కార్యక్రమంలో ఎరుకల స్వామి గౌడ్, పాల నరేష్, ధ్యానబోయిన వెంకటేష్, బాల కృష్ణ, ప్రవీణ్,గాదె ప్రవీణ్, కృష్ణ, కొండల్ గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు
- హోమ్
-
తెలంగాణ
- భువనగిరి
- వాజేడు
- జనగావ్
- నారాయణ్ పేట్
- పెద్దపల్లి జిల్లా
- అదిలాబాద్
- ఆసిఫాబాద్
- భద్రాద్రి
- భద్రాద్రి కొత్తగూడెం
- హైదరాబాద్
- జగిత్యాల్
- జనగావ్
- జయశంకర్ భూపాలపల్లి
- జోగులాంబ గద్వాల్
- కామా రెడ్డి
- కరీంనగర్
- కరీంనగర్
- కొమరం భీమ్
- మహబూబాబాద్
- మహబూబ్ నగర్
- మంచిర్యాల్
- మెదక్
- మేడ్చల్
- నాగర్ కర్నూల్
-
నల్గొండ
- నిర్మల్
- నిజామాబాద్
- పెద్దపల్లి
- సూర్యాపేట్
- రాజన్న సిరిసిల్ల
- రంగారెడ్డి
- సంగారెడ్డి
- సిద్ధిపేట్
- వికారాబాద్
- వనపర్తి
- వరంగల్
- వరంగల్ రూరల్
- వరంగల్ అర్బన్
- యాదాద్రి భువనగిరి
- వార్తలు
- రాజకీయాలు
- సినిమా
- జాతీయ వార్తలు
- గ్యాలరీలు
- వీడియోలు
- ఆంధ్రప్రదేశ్