నాంపల్లి, సెప్టెంబర్ 29 (ప్రజాజ్యోతి): తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ ఆడపడుచులకు బతుకమ్మ పండుగ కానుకగా చీరల పంపిణీ కార్యక్రమాన్ని నాంపల్లి మండల ఎంపిపి ఏడుదోడ్ల శ్వేత రవిందర్ రెడ్డి మల్లపురాజ్ పల్లి గ్రామంలో ముఖ్య అతిథిగా పాల్గొని చీరలు పంపిణీ చేశారు.ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ మునగాల సుధాకర్ రెడ్డి ,ఎంపిడివో రాజు,ఉప సర్పంచ్ గోగు శ్రీను , పంచాయతీ కార్యదర్శి మహిళలు, ప్రజలు పాల్గొన్నారు.
- 4 views