గట్టుసింగారంలో నూతన ఆసరా పింఛన్ల పంపిణీ

Submitted by sudhakar on Thu, 15/09/2022 - 11:35
Distribution of new support pensions in Gattusingaram

అడ్డగూడూరు సెప్టెంబర్ 14 ( ప్రజా జ్యోతి) . తుంగతుర్తి నియోజకవర్గ ఎమ్మెల్యే గాదరి కిషోర్ కుమార్ ఆదేశానుసారం గట్టుసింగారం లో నూతన ఆసరా పింఛన్లు పంపిణీ చేయడం జరిగింది. ఇట్టి కార్యక్రమానికి ఎంపీపీ దర్శనాల అంజయ్య, టిఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు కోమ్మిడి ప్రభాకర్ రెడ్డి, జడ్పిటిసి శ్రీరాములు జ్యోతి అయోధ్య, పిఎసిఎస్ చైర్మన్ పొన్నాల వెంకటేశ్వర్లు, స్థానిక సర్పంచ్ మద్ది సత్తయ్య,  గ్రామ శాఖ అధ్యక్షులు పొన్నాల నవీన్ కుమార్,  గ్రామ పంచాయతీ కార్యదర్శి చెరుకు నవీన్, మద్ది వెంకన్న బుల్లెట్, పిట్టల సైదులు, పనుమట్టి ప్రభుదాస్, ముప్పిడి సైదులు, వజ్జా సతీష్, అల్వాల బాబు, సీనియర్ నాయకులు జూలెన్ రెడ్డి, చెర్కులచ్చయ్య,  ఈదుల రాములు, జంపాల లక్ష్మీనర్సు, వార్డు మెంబర్లు నీలగిరి పున్నమ్మ శివయ్య, మార్త వరమ్మ కృష్ణ, దురుసోజు యాదగిరి నీలగిరి వెంకటయ్య వేముల సత్తమ్మ వేముల పిచ్చమ్మ మద్ది సువర్ణ గ్రామ పంచాయతీ సిబ్బంది వీఆర్ఏ బాలస్వామి గ్రామ ప్రజలు పాల్గొనడం జరిగింది.