కాజీపేట, సెప్టెంబర్18 (ప్రజాజ్యోతి),, వరంగల్ మహా నగర పాలక సంస్థ పరిధిలోని కాజీపేట దర్గాలోని మహిళా సమాఖ్య గ్రూపులకు కాజీపేట పట్టణ సర్కిల్ ఇన్స్పెక్టర్ మహేందర్ రెడ్డి సైబర్ నేరాలపై ఆదివారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈసందర్భంగా డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్ మోసాలు, లోన్ యాప్ మోసాలు, ఓఎల్ఎక్స్ మోసాలు, పెట్టుబడి మోసాలు మొదలైన వాటిని నిరోధించడానికి సైబర్ నేరాల గురించి వారికి వివరించారు. ఈ అవగాహన కార్యక్రమంలో మహిళ సమాఖ్య గ్రూపులకు సంబంధించిన మహిళలు, పోలీస్ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.
- హోమ్
-
తెలంగాణ
- భువనగిరి
- వాజేడు
- జనగావ్
- నారాయణ్ పేట్
- పెద్దపల్లి జిల్లా
- అదిలాబాద్
- ఆసిఫాబాద్
- భద్రాద్రి
- భద్రాద్రి కొత్తగూడెం
- హైదరాబాద్
- జగిత్యాల్
- జనగావ్
- జయశంకర్ భూపాలపల్లి
- జోగులాంబ గద్వాల్
- కామా రెడ్డి
- కరీంనగర్
- కరీంనగర్
- కొమరం భీమ్
- మహబూబాబాద్
- మహబూబ్ నగర్
- మంచిర్యాల్
- మెదక్
- మేడ్చల్
- నాగర్ కర్నూల్
-
నల్గొండ
- నిర్మల్
- నిజామాబాద్
- పెద్దపల్లి
- సూర్యాపేట్
- రాజన్న సిరిసిల్ల
- రంగారెడ్డి
- సంగారెడ్డి
- సిద్ధిపేట్
- వికారాబాద్
- వనపర్తి
- వరంగల్
- వరంగల్ రూరల్
- వరంగల్ అర్బన్
- యాదాద్రి భువనగిరి
- వార్తలు
- రాజకీయాలు
- సినిమా
- జాతీయ వార్తలు
- గ్యాలరీలు
- వీడియోలు
- ఆంధ్రప్రదేశ్