ప్రజా జ్యోతి సూర్యాపేట టౌన్ 20 సెప్టెంబర్../ ఆల్ ఇండియా వెలమ అసోసియేషన్ ఈసీ మెంబర్ గా ఎన్నికైన మొదటి మాధవరావును మంగళవారం 19వ వార్డు కౌన్సిలర్ సుంకరి అరుణ రమేష్ శాలువతో సన్మానించారు. ఈ సందర్భంగా కౌన్సిలర్ సుంకరి అరుణ మాట్లాడుతూవెలుమ అసోసియేషన్ అభివృద్ధికి బలోపేతానికి కృషి చేయాలని సూచించారు. వెలమ కులస్తులను ఏకతాటిపై తీసుకోరావడానికి చురుకైన పాత్రను పోషించాలని కోరారు. ఈ కార్యక్రమంలో వార్డు యూత్ అధ్యక్షుడు బ్రాహ్మణపల్లి నాగచారి, యాదగిరి నిమ్మల శ్రీకాంత్, నిఖిల్ పాల్గొన్నారు.
- 1 view