హనుమకొండ, సెప్టెంబర్19, (ప్రజాజ్యోతి)../ మహా నగరంలో కొనసాగుతున్నఅభివృద్ధి పనులను నిర్దిష్ట గడువులోగా పూర్తి చేయాలని జిడబ్లుఎంసి కమిషనర్ ప్రావీణ్య ఆదేశించారు. సోమవారం జిడబ్ల్యూ ఎంసీ పరిధిలోని పలు డివిజన్లలో అభివృద్ధి పనులను బిల్లుల చెల్లింపు నిమిత్తం, కొత్తగా ప్రతిపాదించిన అభివృద్ధి పనులను పరిశీలించారు. 61 డివిజన్ లోని ప్రశాంత్ నగర్, 62 వ డివిజన్లోని మడికొండ ప్రాంతాల్లో నిర్మించిన అంతర్గత రోడ్లు, మురుగుకాలువలను 46 డివిజన్ లోని మడికొండ లో నిర్మించిన కమ్యూనిటీ హల్ ను పరిశీలించారు. అభివృద్ధి పనుల్లో నాణ్యత పాటించాలని లేనిచో బిల్లులో కోత విధిస్తామని అన్నారు.
అనంతరం 61 డివిజన్ లోని ప్రశాంత్ నగర్ ప్రాంతంలో నిర్మించనున్న ప్రతిపాదిత అభివృద్ధి పనుల ప్రదేశాలను పరిశీలించారు. కమిషనర్ వెంట బల్దియా ఇంచార్జి ఈఈ రవికుమార్, డి ఈ సంతోష్ బాబు, ఏ ఈ హరి, ఇస్పెక్టర్లు తదితరులు పాల్గొన్నారు.
- హోమ్
-
తెలంగాణ
- భువనగిరి
- వాజేడు
- జనగావ్
- నారాయణ్ పేట్
- పెద్దపల్లి జిల్లా
- అదిలాబాద్
- ఆసిఫాబాద్
- భద్రాద్రి
- భద్రాద్రి కొత్తగూడెం
- హైదరాబాద్
- జగిత్యాల్
- జనగావ్
- జయశంకర్ భూపాలపల్లి
- జోగులాంబ గద్వాల్
- కామా రెడ్డి
- కరీంనగర్
- కరీంనగర్
- కొమరం భీమ్
- మహబూబాబాద్
- మహబూబ్ నగర్
- మంచిర్యాల్
- మెదక్
- మేడ్చల్
- నాగర్ కర్నూల్
-
నల్గొండ
- నిర్మల్
- నిజామాబాద్
- పెద్దపల్లి
- సూర్యాపేట్
- రాజన్న సిరిసిల్ల
- రంగారెడ్డి
- సంగారెడ్డి
- సిద్ధిపేట్
- వికారాబాద్
- వనపర్తి
- వరంగల్
- వరంగల్ రూరల్
- వరంగల్ అర్బన్
- యాదాద్రి భువనగిరి
- వార్తలు
- రాజకీయాలు
- సినిమా
- జాతీయ వార్తలు
- గ్యాలరీలు
- వీడియోలు
- ఆంధ్రప్రదేశ్