మహబూబాబాద్ బ్యూరో సెప్టెంబర్ 22 (ప్రజా జ్యోతి): మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని 18వ వార్డ్ సూర్య థియేటర్ పక్కన యశోద చికెన్ సెంటర్ ని తెరాస యువజన అధ్యక్షులు మరియు తాడు జిల్లా అధ్యక్షులు యాళ్ల మురళీధర్ రెడ్డి గురువారం ప్రారంభించారు. ఇంకా ఈ కార్యక్రమంలో పిఏసిఎస్ డైరెక్టర్ బూర్ల ప్రభాకర్ ,రైతు సమన్వయ సమితి అధ్యక్షులు శేషారెడ్డి , 5వ వార్డ్ తెరాస పార్టీ అధ్యక్షుడు మద్దెల వెంకన్న,తెరాస నాయకుకు హుస్సేన్ నాయక్, 4వ వార్డ్ యువజన అధ్యక్షుడు దేవేందర్ నాయక్,అరెళ్లి రాజయ్య మరియు ముఖ్య నాయకులు యూత్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
- 1 view