ప్రశాంతంగా మున్సిపల్ సాధారణ సమావేశం

Submitted by veerareddy on Thu, 29/09/2022 - 10:37
 A calm municipal general meeting
  • మంగళపల్లి రామచంద్రయ్య.
  • కమిషనర్ గుండె బాబు

మహబూబాబాద్/ తొర్రూరు సెప్టెంబర్ 28 (ప్రజా జ్యోతి ).//..తొర్రూర్ మున్సిపల్ కార్యాలయంలో బుధవారం సాధారణ సమావేశం నిర్వహించడం జరిగింది ఈ సమావేశానికి చైర్మన్ మంగళపల్లి రామచంద్రయ్య అధ్యక్షతన నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా చైర్మన్ కమిషనర్ మాట్లాడుతూ పలు ఎజెండా అంశాలను ప్రవేశపెట్టి తీర్మానాలు చేయడం జరిగిందన్నారు. దసరా ఉత్సవాల నిర్వహణ. అంబేద్కర్ నగర్ నందు బండమీద ఉన్న ముత్యాలమ్మ గుండానికి ఫినిషింగ్. చేయుటకు 16 వార్డులలో  లక్ష చొప్పున అభివృద్ధి పనుల గురించి ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ లో నూతన మున్సిపల్ కార్యాలయం నిర్మించుట గురించి. అంబేద్కర్ నగర్లో పట్టణ ప్రకృతి వనం ప్రతి వార్డు నందు ఓపెన్ జిమ్ ఏర్పాటు చేయుట గురించి హరితహారం టెండర్ రద్దు రద్దుచేయుట గురించి పలు తీర్మానాలను ప్రవేశ పెట్టడం జరిగిందని అన్నారు. తొర్రూరు పట్టణ అభివృద్ధికి పాలకవర్గం తో మమేకమై ఆదర్శ మున్సిపాలిటీగా తీర్చిదిద్దడమే మా లక్ష్యమన్నారు. తొర్రూరు పట్టణ ప్రజలందరూ అభివృద్ధికి సహకరించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్  సురేందర్ రెడ్డి. మున్సిపల్ ఫ్లోర్ లీడర్. ఎన్నమనేని శ్రీనివాసరావు  మున్సిపల్ కౌన్సిలర్లు. భూసాని రాము. తు నం రోజా. సంగీత. సునీత. గజానంద్. అలివేలు. దొంగరి రేవతి. నాగజ్యోతి. గూగులోత్ శంకర్. కొలుపుల శంకర్. బిజ్జాల మాధవి. కో ఆప్షన్ నెంబర్లు. గుండాల యాకంత. జలీల్.  కుర్ర కవిత. జలగం శ్రీనివాస్  మున్సిపల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు