శ్రద్ధాంజలి ఘటించిన బొక్క జైపాల్ రెడ్డి, రాచమల్ల శ్రీనివాసులు

Submitted by krishna swamy on Sat, 24/09/2022 - 12:01
Bocca Jaipal Reddy and Rachamalla Srinivas who paid their respects

బిబినగర్, సెప్టెంబర్ 23 (ప్రజా జ్యోతి)..///. బీబీనగర్ మండల పరిధిలోని బ్రాహ్మణపల్లి గ్రామంలో భువనగరి  వ్యవసాయ మార్కెట్ డైరెక్టర్ సురకంటి సుధాకర్ రెడ్డి తల్లి ఇటీవల అనారోగ్యంతో మరణించడం జరిగింది. శుక్రవారం రోజు దశ దిశ కర్మ కార్యక్రమానికి హాజరై శ్రద్ధాంజలి ఘటించిన  బీబీనగర్ మండల రైతు బంధు సమితి కోఆర్డినేటర్ బొక్క జైపాల్ రెడ్డి టీఆరెస్ మండల పార్టీ అధ్యక్షులు రాచమల్ల శ్రీనివాసులు పిఏసిఎస్ బీబీనగర్ డైరెక్టర్ సురకంటి బాల్ రెడ్డి తదితరులు సంతాపం తెలిపారు.