ప్రజా జ్యోతి నాగారం 20 సెప్టెంబర్.../ రాబోయే మునుగోడు ఉప ఎన్నికల్లో నీలి జెండా ఎగరడం ఖాయమని బహుజన సమాజ్ పార్టీ నాగారం మండల అధ్యక్షుడు ఎర్ర రాంబాబు అన్నారు .ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూబహుజన సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అధ్వర్యంలో మునుగోడు లో నిర్వహించ బోయే సభకు నాగారం మండలం నుండి అధికంగా దళిత శ్రేణులు పాల్గొంటారని తెలిపారు. మునుగోడు నియోజకవర్గంలో అగ్రవర్ణ పార్టీల కు దీటుగా ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీ అగ్రవర్ణ పేదలను ఏకం చేస్తూ బహుజన రాజ్యాధికారం కోసం రాష్ట్రం నలుమూలల నుండి మునుగోడుకు తరలి రానున్నారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో తుంగతుర్తి నియోజకవర్గ మహిళా అధ్యక్షురాలు కమటం శోభ , మనీషా, బాలస్వామి, దాసరి శ్రావణ్ ,వీరన్న ,శేఖర్, యాకోబు, వెంకటేష్ ,తదితరులు పాల్గొన్నారు.
- హోమ్
-
తెలంగాణ
- భువనగిరి
- వాజేడు
- జనగావ్
- నారాయణ్ పేట్
- పెద్దపల్లి జిల్లా
- అదిలాబాద్
- ఆసిఫాబాద్
- భద్రాద్రి
- భద్రాద్రి కొత్తగూడెం
- హైదరాబాద్
- జగిత్యాల్
- జనగావ్
- జయశంకర్ భూపాలపల్లి
- జోగులాంబ గద్వాల్
- కామా రెడ్డి
- కరీంనగర్
- కరీంనగర్
- కొమరం భీమ్
- మహబూబాబాద్
- మహబూబ్ నగర్
- మంచిర్యాల్
- మెదక్
- మేడ్చల్
- నాగర్ కర్నూల్
-
నల్గొండ
- నిర్మల్
- నిజామాబాద్
- పెద్దపల్లి
- సూర్యాపేట్
- రాజన్న సిరిసిల్ల
- రంగారెడ్డి
- సంగారెడ్డి
- సిద్ధిపేట్
- వికారాబాద్
- వనపర్తి
- వరంగల్
- వరంగల్ రూరల్
- వరంగల్ అర్బన్
- యాదాద్రి భువనగిరి
- వార్తలు
- రాజకీయాలు
- సినిమా
- జాతీయ వార్తలు
- గ్యాలరీలు
- వీడియోలు
- ఆంధ్రప్రదేశ్