యాదాద్రి(ప్రజాజ్యోతి)సెప్టెంబర్ 12 ప్రజాజ్యోతి న్యూస్: మండల కేంద్రంలోని గాయత్రి ఉన్నత పాఠశాల డైరెక్టర్,ట్రస్మా అసోసియేట్ అధ్యక్షులు పాలకుర్ల వెంకటేష్ కు 75 వ స్వాతంత్ర వజ్రోత్సవ వేడుకల సందర్భముగా హైదరాబాద్ ఉప్పల్ లోని బచ్పన్ ఉన్నత పాఠశాలలో నిర్వహించిన సమావేశంలో అబ్దుల్ కలాం లీడ్ ఇండియా చైర్మన్ డాక్టర్ ఆచార్య సుదర్శన్ చేతుల మీదుగా గురుబ్రహ్మ అవార్డును సోమవారం వెంకటేష్ కు అందజేశారు.ఈ సందర్భముగా ఆయన మాట్లాడుతూ ఈ అవార్డ్ రావడంతో తనకు మరింత భాద్యత పెరిగిందని అన్నారు.అవార్డు అందజేసిన వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
- హోమ్
-
తెలంగాణ
- భువనగిరి
- వాజేడు
- జనగావ్
- నారాయణ్ పేట్
- పెద్దపల్లి జిల్లా
- అదిలాబాద్
- ఆసిఫాబాద్
- భద్రాద్రి
- భద్రాద్రి కొత్తగూడెం
- హైదరాబాద్
- జగిత్యాల్
- జనగావ్
- జయశంకర్ భూపాలపల్లి
- జోగులాంబ గద్వాల్
- కామా రెడ్డి
- కరీంనగర్
- కరీంనగర్
- కొమరం భీమ్
- మహబూబాబాద్
- మహబూబ్ నగర్
- మంచిర్యాల్
- మెదక్
- మేడ్చల్
- నాగర్ కర్నూల్
-
నల్గొండ
- నిర్మల్
- నిజామాబాద్
- పెద్దపల్లి
- సూర్యాపేట్
- రాజన్న సిరిసిల్ల
- రంగారెడ్డి
- సంగారెడ్డి
- సిద్ధిపేట్
- వికారాబాద్
- వనపర్తి
- వరంగల్
- వరంగల్ రూరల్
- వరంగల్ అర్బన్
- యాదాద్రి భువనగిరి
- వార్తలు
- రాజకీయాలు
- సినిమా
- జాతీయ వార్తలు
- గ్యాలరీలు
- వీడియోలు
- ఆంధ్రప్రదేశ్