వంకాయలపాటి ఆంజనేయులు కుటుంబాన్ని పరామర్శించిన పొంగులేటి

Submitted by bathula ravikumar on Sat, 26/11/2022 - 20:22
వంకాయలపాటి ఆంజనేయులు కుటుంబాన్ని పరామర్చించిన పొంగులేటి

వంకాయలపాటి ఆంజనేయులు కుటుంబాన్ని పరామర్చించిన పొంగులేటి

సుజతనగర్ నవంబర్ 26 ప్రజాజ్యోతి. మాజీ పార్లమెంట్ సభ్యులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి శనివారం నాడు మండలం లోని పలు కుటుంబాలను పరామర్శించారు. ప్రజాదర్బార్ పాత్రికేయుడు వంకాయలపాటి వెంకటేష్ తండ్రి వంకాయలపాటి ఆంజనేయులు ఇటీవల అనారోగ్యం తో మృతి చెందారు. వారి కుటుంబాన్ని మాజీ పార్లమెంట్ సభ్యులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పరామర్శించి వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ఈ కార్యక్రమం లో టీఆర్ఎస్ నాయకులు ఊకంటి గోపాలరావు, టిఆర్ఎస్ మండల అధ్యక్షులు లింగం పిచ్చిరెడ్డి , సర్పంచ్ సీకా కృషవేణి , వేములపల్లి సత్యనారాయణ , సమ్యనాయక్ , చీమటం నాగేశ్వరరావు , తిరుపతిరావు తదితరులు పాల్గొన్నారు