అధ్యక్షుడిగా - గుంజ బిక్షం, ప్రధాన కార్యదర్శిగా ఓర్సు యాదగిరి,కోశాధికారిగా - గుంజ రవీందర్
నేరేడుచర్ల, సెప్టెంబర్ 25(ప్రజాజ్యోతి): నేరేడుచర్ల పట్టణంలో ఆదివారం వడ్డెర సంఘం(రి.నెం A/TU/40/2022) రాయి, మట్టి,నిర్మాణ వడ్డెర కార్మిక సంఘం ఆధ్వర్యంలో ఆదివారం జరిగిన సమావేశంలో నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు,వడ్డెర సంఘం నూతన కమిటీఅధ్యక్షుడిగా - గుంజ బిక్షంఉపాధ్యక్షుడు -వేములభుజేశ్వరావుఉపాధ్యక్షుడ - వేముల రాజేష్ప్రధాన కార్యదర్శి - ఓర్సు యాదగిరిసహాయకార్యదర్శి - వేముల శివ సహాయకార్యదర్శి - గుంజరామకృష్ణ కోశాధికారి - గుంజ రవీందర్ వడ్డెర కుల బంధువుసమక్షంలో ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు, ఈ సందర్భంగా నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన గుంజ బిక్షం, మరియు కమిటీ మాట్లాడుతూ నూతన కమిటీని ఎన్నుకున్న వడ్డెర కుల బంధువులందరికీ కృతజ్ఞతలుతెలుపుతూ, వడ్డెర కుల బంధువులందరూ కలిసికట్టుగాఉండాలని, ఎవరికి ఏ సమస్య వచ్చినా అందరితో కలిసి సహాయ సహకారాలు అందిస్తానని, సంఘాన్ని బలోపితం చేయడానికి సంఘ సభ్యులు అందరూ కలిసిమెలిసి ఉండాలని, సంఘంలో ఉన్న వారందరూ ప్రతి నెల ఒకటో తారీకున జరిగే సమావేశానికి తప్పనిసరిగా హాజరుకావాలని, సమావేశంలో ప్రతి ఒక్కరు తమ అభిప్రాయాలని వెల్లడించాలని, అనంతరం అభిప్రాయాలు స్వీకరించి కమిటీ సభ్యులు నిర్ణయాలు తీసుకుంటారని, దీనికి వడ్డెర కుల బంధువులు అందరూ సహకరించాలని తెలియజేశారు,
అనంతరం కమిటీ సభ్యులు నూతనంగా ఎన్నికైన అధ్యక్షుడికి శాలువాతో సత్కరించారు,ఈ కార్యక్రమంలో తురక వెంకటేశ్వర్లు, తమ్మిశెట్టి రాజేష్, మక్కల నాగమ్మ, రూపని ఉదయ్, రూపని మహేష్, గుంజ సంతోష్, తురక వెంకటేశ్వర్లు, గుంజ మధు, కట్టెల లక్ష్మణ్, ఏం శ్రీనాథ్,గుంజ సురేష్, దేవర్ల వెంకటయ్య, తదితరులు పాల్గొన్నారు
- 4 views