-బోడ సునీల్ మాదిగ ఎమ్మార్పీఎస్ జిల్లా ఇంచార్జీ
నాపల్లి, అక్టోబర్ 2(ప్రజాజ్యోతి): మండలంలోని చిట్టంపహాడ్ గ్రామానికి చెందిన మహాజన సోషలిస్టు పార్టీ మండల నాయకులు బుషిపాక ఏడుకొండల్ మాదిగ అన్న బుషిపాక నర్శింహ్మ ఇటీవలే అనారోగ్యంతో బాధపడుతూ మరణించాడు. విషయం తెలుసుకున్న ఎమ్మార్పీఎస్ నాయకులు ఆదివారం నాడు మృతుని ఇంటికి వెళ్లి మృతుని చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో
ఎమ్మార్పీఎస్ మండల కన్వీనర్ బుషిపాక శాంతి కుమార్ మాదిగ, ఎమ్మార్పీఎస్ చిట్టంపహాడ్ గ్రామశాఖ అధ్యక్షుడు బుషిపాక నరేష్ మాదిగ, బుషిపాక ప్రశాంత్ మాదిగ,కొండ్రపెళ్లి రమేష్ మాదిగ,బుషిపాక కర్ణాకర్ మాదిగ,బుషిపాక వెంకటేష్ మాదిగ, మురళి మాదిగ యాదయ్య మాదిగ తదితరులు పాల్గొన్నారు.
- 1 view