హనుమకొండ, సెప్టెంబర్ 13 (ప్రజాజ్యోతి.;హనుమకొండ జిల్లాలో అక్రమంగా వాడుతున్న సబ్సిడీ సిలిండర్ లను సివిల్ సప్లై అధికారులు పట్టకున్నారు. మంగళవారం నయిమ్ నగర్, కేయూసి క్రాస్, భీమారం హాసన్ పర్తి ప్రాంతాల లోని హోటల్స్, చికెన్ సెంటర్స్ పై ఆకస్మిక తనిఖీ చేసి, అక్రమంగా వాడుతున్న (75) సబ్సిడీ సిలిండర్లను సీజ్ చేసి, 6 ఏ కేసులు నమోదు చేసారు. ఇట్టి తనిఖీలలో జిల్లా సివిల్ సప్లయ్ అధికారి వసంత లక్ష్మి, డిప్యూటీ తహాసీల్దార్లు జే. రమేష్, యం. కృష్ణ , సిబ్బంది పాల్గొన్నారు.
- హోమ్
-
తెలంగాణ
- భువనగిరి
- వాజేడు
- జనగావ్
- నారాయణ్ పేట్
- పెద్దపల్లి జిల్లా
- అదిలాబాద్
- ఆసిఫాబాద్
- భద్రాద్రి
- భద్రాద్రి కొత్తగూడెం
- హైదరాబాద్
- జగిత్యాల్
- జనగావ్
- జయశంకర్ భూపాలపల్లి
- జోగులాంబ గద్వాల్
- కామా రెడ్డి
- కరీంనగర్
- కరీంనగర్
- కొమరం భీమ్
- మహబూబాబాద్
- మహబూబ్ నగర్
- మంచిర్యాల్
- మెదక్
- మేడ్చల్
- నాగర్ కర్నూల్
-
నల్గొండ
- నిర్మల్
- నిజామాబాద్
- పెద్దపల్లి
- సూర్యాపేట్
- రాజన్న సిరిసిల్ల
- రంగారెడ్డి
- సంగారెడ్డి
- సిద్ధిపేట్
- వికారాబాద్
- వనపర్తి
- వరంగల్
- వరంగల్ రూరల్
- వరంగల్ అర్బన్
- యాదాద్రి భువనగిరి
- వార్తలు
- రాజకీయాలు
- సినిమా
- జాతీయ వార్తలు
- గ్యాలరీలు
- వీడియోలు
- ఆంధ్రప్రదేశ్